ఘనంగా సన్మానించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్: రాష్ట్ర యువ అథ్లెట్ మహేశ్వరికి తగిన గుర్తింపు లభించింది. ఇటీవల కేరళలో జరిగిన 25వ జాతీయ సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్లో మహేశ్వరి కాం�
తెలంగాణ పంటలకు నీళ్లియ్యకుండా రాయలసీమకు మళ్లింపు నేడు పాలమూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర బీజేపీ నేతలకు సత్తా ఉంటే పాలమూరు ఎత్తిపోతలకు జాతీయహోదా తీసుకురావాలి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ):అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న తైక్వాండో ప్లేయర్ సింధు తపస్విని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఇటీవల అమెరికా వేదికగ
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రంపై ఐదంచెల ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తున్నట్టు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేసే వరకు మోదీ ప్రభుత్వాన్ని
రాష్ట్రంలో గంజాయి ఇతర మత్తుపదార్థాలను తుదముట్టించడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల వాడకం, సరఫరా వెనుక ఎంతటి వారున్నా ఉపే
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం యారోనిపల�
హయత్నగర్ చౌరస్తా నుంచి కుంట్లూరు మార్గంలో మదర్డైరీ వరకు ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న వ్యాపార నిర్మాణాలను ఈనెల 22న జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో వీధి వ్యాపారులు జీవనోపాధి కోల్
హుస్సేన్సాగర్ తీరాన నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీ థీమ్పార్కులో సమ్మర్ కార్నివాల్ను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకు�
మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజీవో నేతలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్ ఆలియా ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఎంబీ కృష్ణాయాదవ్, డాక్టర్ హరికృష్�
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న రాష్ట్రమంత్రి వీ శ్రీనివాస్గౌడ్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
త్వరలో రాష్ట్రంలో చేపట్టే 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు 2 శాతం కోటా ఉంటుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని జెడ్పీ మైదానంలో సోమవారం రాష్ట్రస్థాయి కబ
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు ఆర్నెల్లుగా కుట్ర పన్నుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కస్టడీ విచారణలో భాగంగా చివరిరోజైన శనివారం ఏడుగురు నిందితులకు పలు ప్రశ్నలు సంధించారు
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులోని నిందితులు పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా, మౌనంగా ఉన్నట్టు తెలుస్తున్నది. చర్లపల్లి జైల్లో ఉన్న ఏడుగురు నిందితులను తమ కస్టడీకి తీసుకొన�