బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న రాష్ట్రమంత్రి వీ శ్రీనివాస్గౌడ్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
త్వరలో రాష్ట్రంలో చేపట్టే 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు 2 శాతం కోటా ఉంటుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని జెడ్పీ మైదానంలో సోమవారం రాష్ట్రస్థాయి కబ
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు ఆర్నెల్లుగా కుట్ర పన్నుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కస్టడీ విచారణలో భాగంగా చివరిరోజైన శనివారం ఏడుగురు నిందితులకు పలు ప్రశ్నలు సంధించారు
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులోని నిందితులు పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా, మౌనంగా ఉన్నట్టు తెలుస్తున్నది. చర్లపల్లి జైల్లో ఉన్న ఏడుగురు నిందితులను తమ కస్టడీకి తీసుకొన�
‘మాస్కో వూషూ స్టార్స్ అంతర్జాతీయ టోర్నీ’లో రెండు పతకాలు సాధించిన షేక్ అమాన్ పాషాను సోమవారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అమాన్ పాషా ఇటీవల మాస
మంత్రి శ్రీనివాస్గౌడ్ను కోరిన ప్లేయర్లు హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ హాస్టల్ను తరలించవద్దని పలువురు జాతీయస్థాయి ప్లేయర్లు క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ను కోరారు. శనివారం మంత�
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీని రైతులు అడ్డుకోగా ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ బీజేపీ నానా యాగీ చేసింది. వాస్తవానికి రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీయే అదంతా చేసిందని ఆధారాలతో సహా అనేక మీడియా సం�
ఆసియా సెయిలింగ్ చాంపియన్షిప్నకు ఎంపికైన తెలంగాణ సెయిలర్లను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. ఈ నెల 27 నుంచి అబుదాబి వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీకి మన రాష్ట్రం నుంచి అశ్విన�
రాజ్యాంగానికి మోదీ ప్రభుత్వం నుంచే ముప్పు ధర్మభిక్షం జయంతి వేడుకల్లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా ప్రభుత్వ పథకాలకు ధర్మభిక్షం పేరు: మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆయన జీవితాన్ని పాఠ్యాంశాల్లోనూ చేర్చ�
కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే పార్టీలకు చెల్లుచీటి అభివృద్ధి వైపు క్యూ కడుతున్న వివిధ పార్టీల నేతలు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్
ఎస్సీలను సంపన్నులను చేసేందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. భవిష్యత్తు లో వారు ఆర్థికంగా నిలదొక్కుకొని
ఘనంగా సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): పద్మశ్రీ పురస్కారం పొందిన దర్శనం మొగిలయ్యకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్లో ఇంటి స్థలం, కోటి నగదు ప్రకటించారు. మొగ�