బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను విజయవంతం చే యాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చా రు. శనివారం పార్టీ అధినేత పర్యటనపై మహబూబ్నగర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా జీ మంత్రి శ్రీనివా�
Srinivas Goud | బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటికావడం అసాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తలతో శ్రీనివాస్ గౌడ్ విస్తృత స్థాయి సమావ�
Srinivas Goud | రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ సర్కారు ఆగమాగం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. కృష్ణ మండలం హిందూపూర్ బసవేశ్వర కల్యాణమండపంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో శ
Srinivas Goud | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యోగులు పోరాటం చేశారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు జీవనోపాధి కల్ప�
Srinivas Goud | బీఆర్ఎస్ అంటే బహుజనుల రాష్ట్ర సమితి అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. బహుజనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్సే అని తెలిపారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ తిరస్�
Srinivas Goud | తాను బీజేపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తాను బీజేపీలో చేరుతున్నాననడం అవాస్తవమని స్పష్టం చేశారు. గుడికి వెళ్తే బీజేపీలో చేరినట్ట
బీఆర్ఎస్లో పార్లమెంట్ ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుతున్నది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకుగానూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Srinivas Goud | తనకు ప్రాణ హాని ఉందని, 44 భద్రత కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. అయితే శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది.
Srinivas Goud | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండగే అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన వాటి కంటే ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు నమ్�
Harish Rao | అబద్దాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. షాద్నగర్ మాజీ ఎ�
సైబరాబాద్లో 7 శాతం నేరాలు పెరిగాయని, పోలీస్స్టేషన్కు వచ్చేవారి ఫిర్యాదులు తీసుకొని ఎవరు చేసే పని వారు చట్ట ప్రకారం చేస్తూ కేసుల దర్యాప్తును పారదర్శకంగా చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ �
ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం భూత్పూర్ రోడ్డులోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముందుగా ఎమ
Srinivas Goud | ఎగ్జిట్ పోల్స్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మొద్దని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి చంద్రశేఖ