శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓ విద్యార్థి మతపరమైన అంశాలపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలు ఇతర విద్యా
Dal Lake: శ్రీనగర్లో ఉన్న దాల్ సరస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సరస్సులో ఉన్న హౌజ్బోట్లకు ఇవాళ ఉదయం నిప్పు అంటుకున్నది. దీంతో అక్కడ ఉన్న బోట్లు అన్నీ బూడిదయ్యాయి.
Jammu Kashmir | ఓ గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. కానీ ఆ నలుగురు పసిపాపలు గంటల వ్యవధిలోనే చనిపోయారు. ఈ విషాద ఘటన జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది.
Manipur Violence | ఇద్దరు విద్యార్థుల హత్యతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ పోలీసు అధికారి (senior IPS officer) రాకేష్
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం ఉదయం జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ సిటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఆమెకు పుష్పగుచ�
Tulip Garden | భూతల స్వర్గం కశ్మీర్ (Kashmir )కు మరో అందం శ్రీనగర్ (Srinagar)లో ఉన్న ఇందిరా గాంధీ స్మారక తులిప్ గార్డెన్ ( Indira Gandhi Memorial Tulip Garden). తాజాగా ఈ గార్డెన్ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book of Records)లో
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో (Srinagar) ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను (Terrorists) పోలీసులు అరెస్టు చేశారు. వారిని లష్కరే తొయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన రెసిస్టాన్స్ ఫ్రంట్కు ( (TRF)) చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు.
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పవిత్ర అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభమైంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో ఆదివారం మధ్యాహ్నం యాత్రను పునఃప్రారంభ�
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలించకపోవడంతో అమర్నాథ్ యాత్రను పునరుద్ధరించడం సాధ్యం కావడంలేదు. దాంతో వరుసగా మూడో రోజు కూడా యాత్ర నిలిచిపోయింది.
‘హర హర మహాదేవ’, బం బం భోలే’ అనే భక్తుల నినాదాలతో కశ్మీర్లోని మంచుకొండలు పులకించాయి. హిమగిరుల్లో మంచు శిలా రూపంలో కొలువైన శివుడి దర్శనానికి ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తుల
అఫ్గానిస్థాన్లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్లోని ఫైజాబాద్లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజిక