Loksabha Elections 2024 : ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్లో పరిస్ధితిని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Srinagar | శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 36.58 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Groom caste vote | జమ్ముకశ్మీర్లో ఓ పెళ్లి కొడుకు ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు. మరి కాసేపట్లో పెళ్లి ఉన్నప్పటికీ వీలు కల్పించుకుని ఓటేశాడు. అప్పటికే పెళ్లి కొడుకుగా ముస్తాబై ఉన్న అతను శ్రీనగర్ లోక్సభ స్థానంలోని గ�
Srinagar | జమ్మూ కశ్మీర్లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ (Srinagar) సమీపంలోని జీలం నది (Jhelum river)లో పడవ బోల్తాపడింది (Boat Overturns). ఈ ఘటనలో పాఠశాల విద్యార్థులు సహా పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
Tulip garden | జమ్ముకశ్మీర్లో రంగురంగుల విరులు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ను పుష్పవర్ధన విభాగం అధికారులు త
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురువారం శ్రీనగర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శ్రీనగర్ (Srinagar) చేరుకోగానే శంకరాచార్య కొండ (Shankaracharya Hill)ను మోదీ దర్శించుకున్నారు.
PM Modi: కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. ప్రధాని మోదీ తొలిసారి ఇవాళ శ్రీనగర్లో పర్యటించనున్నారు. అక్కడ ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సుమారు 6400 కోట్ల ఖరీదైన పన
దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ములో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ సొరంగం మంగళవారం ప్రారంభమైంది.
Terrorists | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పంజాబ్ కార్మికులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Srinagar | భూతల స్వర్గం జమ్మూకశ్మీర్ (Jammu And Kashmir) మంచు గుప్పిట్లో చిక్కుకుంది. దీంతో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.
Temperature | జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డక�