జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) పర్యాటక రంగంపై జీ20 (G20 Summit) వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహిస్తారు. మొత్తం 60 మందికిపైగా విదేశీ ప్రతిన
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లోసోమవారం జరగనున్న జీ-20 సదస్సుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల నిఘాతో పాటు ఎన్ఎస్జీ బలగాలతో నిఘా ఉంచారు. దాల్ సరస్సులో ప్రత్యేక డ్రిల్ నిర్వహించారు.
G20 Meet: శ్రీనగర్లో జరగనున్న జీ20 మీటింగ్ను చైనా బహిష్కరించింది. వివాదాస్పద ప్రాంతంలో జరిగే మీటింగ్లో పాల్గొనబోమని చైనా తెలిపింది. దానికి ఇండియా కౌంటర్ ఇచ్చింది. స్వంత భూభాగంలో స్వేచ్ఛగా మీ�
భారత్ పట్ల చైనా (China) తన వక్రబుద్ధిని మరోసారి చాటుకున్నది. సోమవారం నుంచి జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) జరుగనున్న జీ20 సదస్సుకు (G20 summit) తాము హాజరుకావడం లేదని ప్రకటించింది. వివాదాస్పద భూభాగంలో (Disputed territory) సమా�
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) రంగురంగుల విరులు పర్యాటకులను (Tourists) కనువిందు చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే పర్యాటకుల సందర్శనార్థం శ్రీనగర్లోని (Srinagar) తులిప్ గార్డెన్ను (Tulip garden) అధికారులు మార్చి 19న తెరిచారు. దీంతో రం
Tulip garden | జమ్ముకశ్మీర్లో రంగురంగుల విరులు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ను పుష్పవర్ధన విభాగం అధికారులు తెరిచారు. ఏటా పుష్పాలు వికసి�
కశ్మీరీ పండిట్ల భయం మళ్లీ నిజమైంది. తమకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం, ఎల్జీ పట్టించుకోకపోవటంతో మరో పండిట్ ప్రాణం పోయింది. ఏటీఎం గార్డుగా పనిచేస్తున�
జమ్ముకశ్మీర్లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో భూతల స్వర్గం మరింత అందాలను పులుముకున్నది. హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఆస్వాదిస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా సోదరి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ శ్రీనగర్లో సందడి చేశారు. ఇద్దరూ మంచు ముక్కలను ఒకరిపై ఒకరు చల్లుకుంట�
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగిసింది. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించనున్న సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన
జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి
Pak Intruder Shot Dead | జమ్మూ కశ్మీర్లో చొరబాటుదారుడిని హతమార్చడంతో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు సరిహద్దు భద్రతా దళం తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అర్నియా సెక్టార్, సాంబా జిల్లాలోని