కశ్మీర్ : జమ్మూ కశ్మీర్లోని పోషియాన్లో ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఘటన అనంతరం భారీ సంఖ్యలో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించ�
Samba | జమ్ముకశ్మీర్లోని సాంబా (Samba) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మన్సర్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు.
న్యూఢిల్లీ: మాస్కో వేదికగా జరిగిన వుషు చాంపియన్షిప్లో భారత్కు చెందిన సాదియా తారిఖ్ స్వర్ణ పతకంతో మెరిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో లోకల్ ఫెవరేట్ ప్లేయర్పై సాదియా అద్భుత విజయం సాధించింది. ఆది న�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్ నౌహట్టా ప్రాంతంలో ఖ్వాజాబజార్లో శుక్రవారం ఉగ్రవాదులు బలగాలపైకి గ్రెనేడ్ విసిరారు. గ్రెనేడ్ల ధాటికి రెండు దుకాణాలు ధ్వంసమైనట్ల
Encounter | జమ్ముకశ్మీర్లో పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. శ్రీనగర్లోని (Srinagar) జకురా ప్రాంతంలో ఉగ్రవాదులు
80 doctors, paramedics test Covid-19 positive in a day in GMC Srinagar | దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. సాధారణ జనంతో పాటు అటు వైద్యులు పెద్ద ఎత్తున కొవిడ్ బారినపడుతున్నారు. తాజాగా ఒకే రోజు
2 unidentified terrorists killed in Srinagar encounter | శ్రీనగర్ రంగ్రెత్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో