Terrorist killed in Kulgam | జమ్మూకశ్మీర్లో శనివారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కుల్గామ్లోని అష్ముజీ ప్రాంతంలో
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరో పౌరుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. శ్రీనగర్లోని బోహ్రీ కడల్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. షాపులో పని చేసే ఒక వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర బుల్లెట్ గాయ�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఆగడం లేదు. తాజాగా శుక్రవారం శ్రీనగర్లో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బెమీనాలోని స్కిమ్స్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వద్ద ఉన్న భద్రతా దళాలను లక్ష�
న్యూఢిల్లీ: తాను జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్నప్పుడు ఉగ్రవాదులు శ్రీనగర్లోకి ప్రవేశించలేదని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి మరోలా ఉన్నదని ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఉగ్రవాదులు �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఇద్దరు పౌరులపై కాల్పులు జరిపి హత్య చేశారు. శ్రీనగర్, పుల్వామాలో శనివారం ఈ ఘటనలు జరిగాయి. శ్రీనగర్ ఈద్గా ప్రాంతంలో పానీపూరీలు అమ్ముకునే బీహార్కు చెందిన చిరు వ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో వర్గాలను విభజించే లక్ష్యంగా పౌరులపై దాడులు జరుగుతున్నాయని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్లోని మెజారిటీ కమ్యూనిటీకి చెందిన వా�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇటీవల అమాయక ప్రజలపై జరిగిన దాడులకు నైతిక బాధ్యత వహించి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజీనామా చేయాలని పీడీపీ డిమాండ్ చేసింది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) మ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో శ్రీనగర్ పోలీస్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక పోలీస్ అధికారి మరణించారు. పాత శ్రీనగర్ టౌన్లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. �
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం కత్రా నుంచి కాలినడకన మాతా వైష్ణోదేవి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఈరోజున ఆలయ ప్రాంగ�
శ్రీనగర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. నీటిలో తేలియాడే ఏటీఎమ్ను ఏర్పాటు చేసింది. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులోని
శంషాబాద్:ఓ ప్రయాణీకుడి వద్ద బుల్లెట్ పట్టుబడి కలకలం రేపిన ఘటన గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికార వర్గాల వివరాల ప్రకారం….హైదరాబాద్ నుంచ�