న్యూఢిల్లీ: తాను జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్నప్పుడు ఉగ్రవాదులు శ్రీనగర్లోకి ప్రవేశించలేదని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి మరోలా ఉన్నదని ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఉగ్రవాదులు �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఇద్దరు పౌరులపై కాల్పులు జరిపి హత్య చేశారు. శ్రీనగర్, పుల్వామాలో శనివారం ఈ ఘటనలు జరిగాయి. శ్రీనగర్ ఈద్గా ప్రాంతంలో పానీపూరీలు అమ్ముకునే బీహార్కు చెందిన చిరు వ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో వర్గాలను విభజించే లక్ష్యంగా పౌరులపై దాడులు జరుగుతున్నాయని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్లోని మెజారిటీ కమ్యూనిటీకి చెందిన వా�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇటీవల అమాయక ప్రజలపై జరిగిన దాడులకు నైతిక బాధ్యత వహించి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజీనామా చేయాలని పీడీపీ డిమాండ్ చేసింది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) మ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో శ్రీనగర్ పోలీస్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక పోలీస్ అధికారి మరణించారు. పాత శ్రీనగర్ టౌన్లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. �
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం కత్రా నుంచి కాలినడకన మాతా వైష్ణోదేవి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఈరోజున ఆలయ ప్రాంగ�
శ్రీనగర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. నీటిలో తేలియాడే ఏటీఎమ్ను ఏర్పాటు చేసింది. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులోని
శంషాబాద్:ఓ ప్రయాణీకుడి వద్ద బుల్లెట్ పట్టుబడి కలకలం రేపిన ఘటన గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికార వర్గాల వివరాల ప్రకారం….హైదరాబాద్ నుంచ�
Srinagar Flag : స్వాతంత్ర్య దినోత్సవం రోజున జమ్ముకశ్మీర్లో మొదటిసారి 100 అడుగుల ఎత్తున్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న హరి ప్రభాత్ కొండపై ఈ జెండాను...
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం డిమాండ్ చేశారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్ జమ్ము కశ్మీర్లో స్వే
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో పొడవైన జాతీయ జెండా ఎగురనున్నది. వంద అడుగుల ఎత్తులో రెపరెపలాడే భారీ త్రివర్ణ పతాకాన్ని ఈ నెల 10న జాతికి అంకితం చేయనున్నారు. శ్రీనగర్లోని చారిత్రక హరి పర్బత్ కోటలో పొడవైన జాతీయ జ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో త్వరలో బస్సు బోటు అందుబాటులోకి రానున్నది. నగరంలోని జల మార్గాల్లో బస్సు పడవను ఇటీవల నడిపి పరీక్షించారు. ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలున్న ఈ స్పీడ్ బో
ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని దన్మార్ ప్రాంతంలో ఉన్న ఆలమ్దార�