ఎన్ఐఏ తనిఖీలు| జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధుల కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనగర్, బారాముల్లా, అనంత్నాగ్ జిల్లాల�
జమ్మూకాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. | జమ్మూకాశ్మీర్లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారని అధికారులు �
Portable Ventilator: ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు ఖర్చును భరించి వెంటిలేటర్లు సమాకూర్చుకుంటున్నా, నిరుపేదలు మాత్రం దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీస్తున్నారు.
నౌగామ్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం | సెంట్రల్ కాశ్మీర్లోని శ్రీనగర్ శివారులోని నౌగామ్లోని వాగురా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది.
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోని కుల్గాం జిల్లా బొనిగం ఖజిగంద్ ప్రాంతంలో మహిళ సాయంతో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీస్ కానిస్టేబుల్ సహా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బాధిత మహిళ�