Jammukashmir | జమ్మూకశ్మీర్లోని కిష్టావర్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రయివేటు క్యాబ్ అదుపుతప్పి రోడ్డు పక్కనే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో క్యాబ్
LG Manoj Sinha | బిగ్ స్క్రీన్పై సినిమా చూడాలన్న వారి కల ఎట్టకేలకు ఫలించింది. శ్రీనగర్లోని సోన్మార్గ్లో తొలి మల్టీప్లెక్స్ సినిమా హాల్ను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం ప్రారంభించారు. కశ్మీర్ల�
Nowgam | జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ (Nowgam) ప్రాంతంలో
Multiplex cinema | కశ్మీర్లో తొలి మల్టీప్లెక్స్ థియేటర్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. శ్రీనగర్లో తొలి మల్టీప్లెక్స్ థియేటర్ సెప్టెంబర్ నెలలో ఓపెన్కానుంది.
లాల్ బజార్లోని జమ్మూకశ్మీర్ పోలీసు నాకాపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులు జరిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఈ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని ఏఎస్ఐ మ�
Srinagar | జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
Srinagar | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్లోని (Srinagar) బిషెంబర్ నగర్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలు గాల�
Encounter | జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో (Srinagar) ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్లోని రైనావారి
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్లోని పోషియాన్లో ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఘటన అనంతరం భారీ సంఖ్యలో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించ�
Samba | జమ్ముకశ్మీర్లోని సాంబా (Samba) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మన్సర్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు.
న్యూఢిల్లీ: మాస్కో వేదికగా జరిగిన వుషు చాంపియన్షిప్లో భారత్కు చెందిన సాదియా తారిఖ్ స్వర్ణ పతకంతో మెరిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో లోకల్ ఫెవరేట్ ప్లేయర్పై సాదియా అద్భుత విజయం సాధించింది. ఆది న�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్ నౌహట్టా ప్రాంతంలో ఖ్వాజాబజార్లో శుక్రవారం ఉగ్రవాదులు బలగాలపైకి గ్రెనేడ్ విసిరారు. గ్రెనేడ్ల ధాటికి రెండు దుకాణాలు ధ్వంసమైనట్ల
Encounter | జమ్ముకశ్మీర్లో పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. శ్రీనగర్లోని (Srinagar) జకురా ప్రాంతంలో ఉగ్రవాదులు