నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో గురువారం నుంచి ఈ నెల 13 వరకు ఐటీసీఎఫ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టీ 20 క్రికెట్ (మెన్స్) పోటీలు నిర్వహిస్తున్నట్లు కేపీఎల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్�
ఆంధ్ర, హైదరాబాద్ మధ్య రంజీ పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిపత్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో ఆంధ్ర కీలకమైన ఆధిక్యం దక్కించుకుంది. హైదరాబాద్ బౌలింగ్ను సమర్థంగా నిలువరిస్తూ రెండో ఇన్నింగ్స్లో మ
67వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల జూనియర్ బాల్బాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలకు మిర్యాలగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఆర్.రవీంద్రప్రసాద్ తెలిపారు.
శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో ఇటీవల సింగరేణి స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. సింగరేణి యాజమాన్యం పవర్ లిఫ�
జాతీయ హాకీ క్రీడా పోటీలకు ఎంపికైన హుజూరాబాద్ పట్టణానికి చెందిన తాళ్లపల్లి మేఘన, మల్లెల నిఖితను శనివారం పలువురు ప్రముఖులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
సాకర్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాడిగా గుర్తింపు పొందిన పీలే ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ బ్రెజిల్ దిగ్గజం.. గురువారం రాత్రి మృతిచెందారు
భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. తన తల్లిని కలుసుకునేందుకు సొంత ఊరు రూర్కీకి వెళుతున్న క్రమంలో మాంగ్లౌర్ దగ్గర శుక్రవారం తెల్లవారుజామున పంత్ కారు ప్రమాదానికి గుర�