మల్లయుద్ధ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధమయ్యేలా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.
మిడిలార్డర్ బ్యాటర్లు షెల్డన్ జాక్సన్ (160), అర్పిత్ వసవాడా (112 బ్యాటింగ్) సెంచరీలు నమోదు చేయడంతో కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో సౌరాష్ట్ర దీటుగా బదులిస్తున్నది.
జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు అనారోగ్యంతో మంచంపట్టాడు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. మండలంలోని నేరడ గ్రామానికి చెందిన తుడుం ప్రశాంత్ కబడ్డీలో జాతీయస్థాయిలో రెండుసార్లు ఆడి విజేతగా నిలిచాడు.
ప్రతిభ కల్గిన ప్లేయర్ల ఆకాంక్షను నెరవేర్చే విధంగా క్రీడలకు సముచిత కేటాయింపులు ఉన్నాయని సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అన్నారు. వార్షిక బడ్జెట్లో భాగంగా క్రీడల కోసం ప్రభుత్వం రూ.134.80 కోట్లు కేటాయించిం�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ముంబైలో ఈ నెల 13న జరిగే వేలంలో మొత్తం 409 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఆస్ట్రేలియా టీ20 అత్యుత్తమ ఆటగాడు, జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాకు తొలిసారి టీ20 ప్రపంచకప్ను అందించిన 36 ఏళ్ల ఫించ్ పొట్టి ఫార్మాట్
ఎల్బీ స్టేడియంలో జరిగిన 3వ నేషనల్ ఓపెన్ కరాటే కుంగ్ ఫూ ఛాంపియన్షిప్ 20 23 సీఎం కేసీఆర్ మెగా కప్లో బాలాజీనగర్కు చెందిన క్రీడాకారులు సత్తాచాటి బంగారు, రజిత పతకాలను సాధించారు.
ఆటల పోటీలతో క్రీడాకారుల్లో స్నేహ భావాలు పెంపొందుతాయని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. మండలంలోని శంకరాపూర్ గ్రామ యువకులు రోల్ మామడ గ్రామ సమీపంలోని గురు సాహెబ్ మందిరం వద్ద గురువారం కబడ్డీ టోర్నీ నిర�
Archana Devi |ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా రతైపూర్వలో జన్మించిన అర్చనా దేవి దేశానికి ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. కష్టాల కడలి దాటితేనే సుఖాల తీరం వస్తుందని అక్షరాల నిరూపించింది.
ఆస్ట్రేలియా ఓపెన్ను పదోసారి గెలుచుకున్న నొవాక్ జొకోవిచ్ తిరిగి టాప్ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో జొకోవిచ్ మూడు స్థానాలు మెరుగయ్యాడు.