తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నది. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ మిగతా రాష్ర్టాలకు ఆదర్శమవుతున్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది.
కేజీ టు పీజీ మిషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చింది. గురుకుల విద్యాలయాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడానికి రాష్ట్రంలో గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తి మరింత పెరుగుతున్నది.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలని ఎస్ఐ హరిశంకర్గౌడ్, కర్కల్పహాడ్ ఎంపీటీసీ పాత్లావత్ లచ్చిరాంనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని వాసుదేవ్పూర్ గ్రామంలో నిర్వహించిన వీపీఎల్-3 క్ర
క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిలోని గురుకుల పాఠశాల ఆవరణలో యువజన క్రీడలను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. యువకులు, విద్యార్థులు ప్రతి రోజూ �
క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని, యువత క్రీడల్లో రాణించాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడ
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంచేందుకు ప్రాధాన్యమిస్తోంది.