తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడానికి రాష్ట్రంలో గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తి మరింత పెరుగుతున్నది.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలని ఎస్ఐ హరిశంకర్గౌడ్, కర్కల్పహాడ్ ఎంపీటీసీ పాత్లావత్ లచ్చిరాంనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని వాసుదేవ్పూర్ గ్రామంలో నిర్వహించిన వీపీఎల్-3 క్ర
క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిలోని గురుకుల పాఠశాల ఆవరణలో యువజన క్రీడలను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. యువకులు, విద్యార్థులు ప్రతి రోజూ �
క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని, యువత క్రీడల్లో రాణించాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడ
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంచేందుకు ప్రాధాన్యమిస్తోంది.
ప్రజలకు పరిపాలన చేరువయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచనకు అనుగుణంగా కొత్త జిల్లాలో కొత్త కలెక్టరేట్ ఆయన చేతులు మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చే�
గోల్కొండ ఫోర్ట్ ప్రాంతానికి చెందిన యువ ఇంజినీర్, నేషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడు మహ్మద్ మన్ననుల్లా ఖాన్ నిరుద్యోగులు ఇబ్బందులు పడవద్దని నిర్ణయించుకున్నాడు.
క్రీడలతోనే ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ వనజమ్మ అన్నారు. మక్తల్ మండలం పంచదేవ్పాడ్ గ్రామంలో మైబుసుభాన్ ఉర్సు సందర్భంగా కీర్తిశేషులు నర్సింహాచారి జ్ఞాపకార్థం ఆనంద్చారి,
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కొందుర్గు మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభి