మెదక్ మున్సిపాలిటీ, జనవరి 22: క్రీడాకారులు ఆరోగ్యంగా ఉంటారు, ఈ వయస్సులో క్రీడల్లో పాల్గొని అందరికీ స్ఫూర్తిగా నిలిచారని ఇఫ్కో డైరెక్టర్, మాస్టర్ అథ్లెటిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ దేవేందర్రెడ�
సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్లో సంచలనాల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ ఆటగాడు రఫేల్ నాదల్తో పాటు రూడ్, జ్వెరెవ్, ఫ్రిట్జ్, జాబెర్ వంటి వాళ్లు ఇంటి బాటపట్టగా.. తాజాగ�
అరంగేట్ర ఆల్రౌండర్ అమన్జ్యోత్కౌర్ (30 బం తుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు) సత్తాచాటడం తో దక్షిణాఫ్రికాతో గు రువారం రాత్రి జరిగిన టీ20లో భారత్ విజయం సాధించింది.
క్రీడలతోనే మానసి కోల్లాసం పెంపొందుతుందని నిర్మల్ జిల్లా జడ్జి కర్ణకుమార్ పేర్కొన్నారు. నిర్మల్ కోర్టు ఆవరణలో నిర్మల్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో గురువారం స్పోర్ట్స్ మీట్ పోటీలను ప్రారంభిం చారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాచర్ల నరేశ్ సౌజన్యంతో ఏర్పాట�
యువత క్రీడల్లో రాణించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తుక్కుగూడలో తుక్కుగూడ మున్సిపాలిటీ యూత్, పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో న
తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నది. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ మిగతా రాష్ర్టాలకు ఆదర్శమవుతున్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది.
కేజీ టు పీజీ మిషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చింది. గురుకుల విద్యాలయాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది.