ప్రతిభ కల్గిన ప్లేయర్ల ఆకాంక్షను నెరవేర్చే విధంగా క్రీడలకు సముచిత కేటాయింపులు ఉన్నాయని సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అన్నారు. వార్షిక బడ్జెట్లో భాగంగా క్రీడల కోసం ప్రభుత్వం రూ.134.80 కోట్లు కేటాయించిం�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ముంబైలో ఈ నెల 13న జరిగే వేలంలో మొత్తం 409 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఆస్ట్రేలియా టీ20 అత్యుత్తమ ఆటగాడు, జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాకు తొలిసారి టీ20 ప్రపంచకప్ను అందించిన 36 ఏళ్ల ఫించ్ పొట్టి ఫార్మాట్
ఎల్బీ స్టేడియంలో జరిగిన 3వ నేషనల్ ఓపెన్ కరాటే కుంగ్ ఫూ ఛాంపియన్షిప్ 20 23 సీఎం కేసీఆర్ మెగా కప్లో బాలాజీనగర్కు చెందిన క్రీడాకారులు సత్తాచాటి బంగారు, రజిత పతకాలను సాధించారు.
ఆటల పోటీలతో క్రీడాకారుల్లో స్నేహ భావాలు పెంపొందుతాయని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. మండలంలోని శంకరాపూర్ గ్రామ యువకులు రోల్ మామడ గ్రామ సమీపంలోని గురు సాహెబ్ మందిరం వద్ద గురువారం కబడ్డీ టోర్నీ నిర�
Archana Devi |ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా రతైపూర్వలో జన్మించిన అర్చనా దేవి దేశానికి ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. కష్టాల కడలి దాటితేనే సుఖాల తీరం వస్తుందని అక్షరాల నిరూపించింది.
ఆస్ట్రేలియా ఓపెన్ను పదోసారి గెలుచుకున్న నొవాక్ జొకోవిచ్ తిరిగి టాప్ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో జొకోవిచ్ మూడు స్థానాలు మెరుగయ్యాడు.
క్రీడలను అందరికీ చేరువ చేసే సదుద్దేశంతో స్పోర్ట్స్ ఫర్ ఆల్(ఎస్ఎఫ్ఏ) మరో ప్రయత్నంతో ముందుకు వచ్చింది. రానున్న ఐదేండ్లకు గాను ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్(కైఐవైజీ)కు ఎస్ఎఫ్ఏ స్పాన్సర్గ
భారత హాకీ జట్టు ప్రధాన కోచ్ గ్రాహం రీడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆదివారం ముగిసిన ప్రపంచకప్లో మన హాకీ జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ 58 ఏళ్ల రీడ్ హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి రాజీనామ�
ఆట కంటే.. బయటి విషయాలతోనే ఎక్కువ వార్తల్లోకెక్కిన క్రికెటర్ మురళీ విజయ్ ( Murali Vijay ) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. టీమ్ఇండియా తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన మురళీ విజయ్ ఆటలోని అన్నీ ఫార్మ