మహిళల ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ అంకితా రైనా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో అంకిత 6-1, 6-1 తేడాతో భారత్కే చెందిన రుతుజా భోంస్లేపై అలవోక విజయం సాధిం
రాష్ట్రంలో రెండో పెద్ద సిటీగా పేరుగాంచి, వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ మహానగరంలో ప్రజలకు అవసరమైన అన్ని వసతులను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్నది.
ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో తొలి అంచె సెమీఫైనల్లో బెంగళూరు ఎఫ్సీ అదరగొట్టింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 1-0తో టేబుల్ టాపర్ ముంబై సిటీ ఎఫ్సీపై అద్భుత విజయం సాధించింది.
ఏఎఫ్సీ అండర్-20 ఏషియన్ క్వాలిఫయర్స్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. రౌండ్-1లో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ 7-0తో సింగపూర్పై ఘన విజయం సాధించింది.
దేశంలో యువ మహిళా క్రికెటర్లు తమ కలలను సాకారం చేసుకునేందుకు వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ అంది.
సూరత్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ వీల్చైర్ అంతర్జాతీయ టోర్నీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది.
అద్భుతం ఆవిష్కృతమైంది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో కలకాలం ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే మ్యాచ్. టెస్టు ఆట మజా ఏంటో రూచిచూపిస్తూ న్యూజిలాండ్, ఇంగ్లండ్ గెలుపు కోసం కడదాకా కొట్లాడాయి.
విద్యార్థుల బంగారు భవిష్యత్కు క్రీడా పాఠశాల దోహదం చేస్తున్నది. పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నది. క్రీడా పాఠశాలల్లో చదివిన ఎంతో మంది విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చ�
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 42వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఆర్చరీ చాంపియన్స్ పోటీలను ఆదివారం నిర్వహించారు.