బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర విజయం దిశగా సాగుతున్నది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులు చేయగా.. అనంతరం సౌరాష్ట్ర 404 రన్స్ కొట్టింది.
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నదని, ఊరికో క్రీడా మైదానం ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కొనియాడారు.
సీఎం కేసీఆర్ను యువత ఆదర్శంగా తీసుకొని క్రికెట్లో జాతీయస్థాయికి ఎంపికై సత్తాచాటాలని, క్రికెట్ అంటే మెట్రో నగరాలకే పరిమితం కాదని, మన ప్రాంతంలో సైతం అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారని నిరూపించాలని ఆర్థి�
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ దంచిన మన అమ్మాయిలు మలి మ్యాచ్లో వెస్టిండీస్ భరతం పట్టారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు పురస్కరించుకుని ఈ నెల 16, 17 తేదీల్లో సాట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళల చెస్ టోర్నీ నిర్వహిస్తున్నారు.
మహాశివరాత్రి, ఇద్దాసు(శివారాధన) ఆరాధనోత్సవాల్లో భాగంగా అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇద్దాస్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్దవూర మండలం చింతపల్లిలో జాతీయస్థాయి మహిళల కబడ్డీ టోర్నీ బుధవారం మొదలైంది.
వచ్చే నెల 4నుంచి ఆరంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపీఎల్)లో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మెంటార్గా వ్యవహరించనున్నది.
క్రీడారంగంలో ఉజ్వ ల భవిష్యత్ ఉందని, విద్యార్థు లు చదువుతోపాటు క్రీడల్లో రా ణించాలని ఇఫ్కో డైరెక్టర్ దేవేం దర్రెడ్డి పిలుపునిచ్చారు. క్రీడ లు దేహదారుడ్యానికి, మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయన్నార�
బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పైచేయి సాధించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.