న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టుపై ఇంగ్లండ్ పట్టు బిగించింది. హ్యారీ బ్రూక్ (186), జో రూట్ (153 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ 435/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన పోటీల్లో వివిధ జిల్లాల నుంచి అథ్లెటిక్స్ హాజరై నువ�
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రకటించారు. గురువారం నర్సంపేటలో ఈ మేరకు కరపత్రాలను ఆవిష్కరించారు.
Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్ చివరి మ్యాచ్లో పరాజయం పాలైంది. దుబాయ్ ఈవెంట్తో కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ప్రకటించిన ఈ హైదరాబాదీ.. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ఓడింది. �
మండలంలోని చింతపల్లి గ్రామంలో మహాశివరాత్రి, దున్న ఇద్దాసు ఆరాధనోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి మహిళల కబడ్డీ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి.
బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర విజయం దిశగా సాగుతున్నది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులు చేయగా.. అనంతరం సౌరాష్ట్ర 404 రన్స్ కొట్టింది.
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నదని, ఊరికో క్రీడా మైదానం ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కొనియాడారు.
సీఎం కేసీఆర్ను యువత ఆదర్శంగా తీసుకొని క్రికెట్లో జాతీయస్థాయికి ఎంపికై సత్తాచాటాలని, క్రికెట్ అంటే మెట్రో నగరాలకే పరిమితం కాదని, మన ప్రాంతంలో సైతం అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారని నిరూపించాలని ఆర్థి�
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ దంచిన మన అమ్మాయిలు మలి మ్యాచ్లో వెస్టిండీస్ భరతం పట్టారు.