ప్రజలకు పరిపాలన చేరువయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచనకు అనుగుణంగా కొత్త జిల్లాలో కొత్త కలెక్టరేట్ ఆయన చేతులు మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చే�
గోల్కొండ ఫోర్ట్ ప్రాంతానికి చెందిన యువ ఇంజినీర్, నేషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడు మహ్మద్ మన్ననుల్లా ఖాన్ నిరుద్యోగులు ఇబ్బందులు పడవద్దని నిర్ణయించుకున్నాడు.
క్రీడలతోనే ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ వనజమ్మ అన్నారు. మక్తల్ మండలం పంచదేవ్పాడ్ గ్రామంలో మైబుసుభాన్ ఉర్సు సందర్భంగా కీర్తిశేషులు నర్సింహాచారి జ్ఞాపకార్థం ఆనంద్చారి,
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కొందుర్గు మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభి
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గురు, శుక్రవారాల్లో జరిగిన ఉమ్మడి జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ మీట్లో వనపర్తి కేడీ ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్�
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్గా వ్యవహరించి ఇక్కడ అభిమానులకు దగ్గరయ్యాడు. వార్నర్కు క్రికెట్ మాత్రమే
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారని నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య అన్నారు.
వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) చైర్మన్గా డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆంజనేయగౌడ్ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు
రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్టు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. బుధవారం ఆయన ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను �
వచ్చే నెల 11న నిర్వహించనున్న ఫార్ములా ఈ కార్ రేసింగ్కు నగరంలో ఇప్పటి నుంచే సందడి మొదలైంది. దేశంలోనే మొదటిసారిగా జరగనున్న ఈ పోటీలకు బుక్ మై షోలో టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి.