మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గురు, శుక్రవారాల్లో జరిగిన ఉమ్మడి జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ మీట్లో వనపర్తి కేడీ ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్�
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్గా వ్యవహరించి ఇక్కడ అభిమానులకు దగ్గరయ్యాడు. వార్నర్కు క్రికెట్ మాత్రమే
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారని నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య అన్నారు.
వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) చైర్మన్గా డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆంజనేయగౌడ్ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు
రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్టు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. బుధవారం ఆయన ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను �
వచ్చే నెల 11న నిర్వహించనున్న ఫార్ములా ఈ కార్ రేసింగ్కు నగరంలో ఇప్పటి నుంచే సందడి మొదలైంది. దేశంలోనే మొదటిసారిగా జరగనున్న ఈ పోటీలకు బుక్ మై షోలో టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి.
నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో గురువారం నుంచి ఈ నెల 13 వరకు ఐటీసీఎఫ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టీ 20 క్రికెట్ (మెన్స్) పోటీలు నిర్వహిస్తున్నట్లు కేపీఎల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్�
ఆంధ్ర, హైదరాబాద్ మధ్య రంజీ పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిపత్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో ఆంధ్ర కీలకమైన ఆధిక్యం దక్కించుకుంది. హైదరాబాద్ బౌలింగ్ను సమర్థంగా నిలువరిస్తూ రెండో ఇన్నింగ్స్లో మ
67వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల జూనియర్ బాల్బాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలకు మిర్యాలగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఆర్.రవీంద్రప్రసాద్ తెలిపారు.