రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) చైర్మన్గా డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆంజనేయగౌడ్ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు
రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్టు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. బుధవారం ఆయన ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను �
వచ్చే నెల 11న నిర్వహించనున్న ఫార్ములా ఈ కార్ రేసింగ్కు నగరంలో ఇప్పటి నుంచే సందడి మొదలైంది. దేశంలోనే మొదటిసారిగా జరగనున్న ఈ పోటీలకు బుక్ మై షోలో టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి.
నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో గురువారం నుంచి ఈ నెల 13 వరకు ఐటీసీఎఫ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టీ 20 క్రికెట్ (మెన్స్) పోటీలు నిర్వహిస్తున్నట్లు కేపీఎల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్�
ఆంధ్ర, హైదరాబాద్ మధ్య రంజీ పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిపత్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో ఆంధ్ర కీలకమైన ఆధిక్యం దక్కించుకుంది. హైదరాబాద్ బౌలింగ్ను సమర్థంగా నిలువరిస్తూ రెండో ఇన్నింగ్స్లో మ
67వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల జూనియర్ బాల్బాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలకు మిర్యాలగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఆర్.రవీంద్రప్రసాద్ తెలిపారు.
శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో ఇటీవల సింగరేణి స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. సింగరేణి యాజమాన్యం పవర్ లిఫ�