విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. గురువారం యాలాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప్ మండలస్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ బాలేశ్వర
ప్రతి ఊరిలో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు కూడా కేటాయించిన సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల బలోపేతానికి కసరత్తు చేస్తున్నది. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు క్రీడా నిధిని ఏర్పాటు చేస్తున్నది.
క్రీడలు, క్రీడాకారులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగా ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ కిక్ బాక్సింగ్ బెల్ట్, గ్రేడింగ్ అండ్ టెక్
జాతీయస్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు శనివారం బయల్దేరినట్లు బేస్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగన్నగారి మధుసూదన్రెడ్డి, ప్రధానకార్యదర్శి కె.నరేందర్ తెలిపారు
ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. జాతీయ బాక్సింగ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భోపాల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో గురువారం నిఖత్ 5-0తో ఈవా మార్బాని�