తెలంగాణ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ కిక్ బాక్సింగ్ బెల్ట్, గ్రేడింగ్ అండ్ టెక్
జాతీయస్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు శనివారం బయల్దేరినట్లు బేస్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగన్నగారి మధుసూదన్రెడ్డి, ప్రధానకార్యదర్శి కె.నరేందర్ తెలిపారు
ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. జాతీయ బాక్సింగ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భోపాల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో గురువారం నిఖత్ 5-0తో ఈవా మార్బాని�
క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, క్రీడా రంగంలో రాణించిన వారికి పలు శాఖల్లో ఉద్యోగాలతో పాటు ఉద్యోగ నియామకాల్లో రెండు శాతం క్రీడా కోటా రిజర్వేషన్ వర్తిస్తుందని మానేరు విద్యాసంస్థల అధినేత క
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసీ వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి మెగా క్రికెట్ పోటీలు నిర్వహించడం