మాస్కో (రష్యా) వేదికగా జరిగిన అంతర్జాతీయ వుషు టోర్నీలో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ పతకాలు కొల్లగొట్టారు. సింగిల్ వెపన్ విభాగంలో ఫరియా ఖానమ్ స్వర్ణం దక్కించుకోగా, సద్దామ్�
మొన్నటివరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇప్పుడు మైదానంలో మెరికల్లా సాధన చేస్తున్నారు. క్రీడల, యువజన శాఖ ఏర్పాటుచేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో వివిధ ఆటల్లో ప్రావీణ్యం పొందుతున్నారు.
జాతీయ యాచింగ్ అసోసియేషన్(వైఏఐ) ఆధ్వర్యంలో మేఘాలయలో తొలిసారి జరిగిన నార్త్ఈస్ట్ రెగెట్టా చాంపియన్షిప్లో రాష్ట్ర సెయిలర్లు సత్తాచాటారు. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ తొమ్మిది పతకాలు సొంతం చేసుకున్నా
హైదరాబాద్ వేదికగా ఈ నెల 9, 10 తేదీల్లో 33వ జాతీయ కరాటే, కుంగ్ఫూ చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. వన్మయి షూటోకాన్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే టోర్నీకి సంబంధించిన బ్రోచర్ను మంగళవారం ప్రముఖ సినీ నటుడు సుమన్
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధితో పాటు క్రీడలకు సైతం పెద్దపీట వేస్తున్నది. ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు వారిలో మానసిక ఉల్లాసం నింపేందుకు క్రీడలను నిర్వహించాలని నిర్ణయించిం
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నది. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను నెలకొల్పిన ప్రభుత్వం.. విద్యార�
గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్ క్రీడా స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా కొనసాగుతున్నది. వేసవిలో చిన్నారులు ఎంతో ఉల్లాసంగా పలు క్రీడల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు.
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఈ నెల 30వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయని, ఈ శిక్షణ శిబిరాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ
చందరంగ యువ సంచలనం ఉప్పల ప్రణీత్ గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకునేందుకు అవసరమైన మూడో జీఎమ్ నార్మ్ సాధించాడు. స్పెయిన్ వేదికగా జరిగిన సన్వే ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో సత్తాచాటడం ద్వారా ప్రణ�
అంతర్జాతీయ యవనికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన మన మల్లయోధులు.. సొంతగూట్లో సమస్యలతో సతమతమవుతున్నారు! దేశ విదేశాల రెజ్లర్లను ఎత్తి కుదేసిన మన భీమసేనులు.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నడిరోడ్�
యేడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఆటలాడుకునేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. చిన్నారుల్లో అంతర్గతంగా దాగిఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు జీహెచ్ఎ
జాతీయ సీనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని స్విమ్మింగ్ పూల్లో జూలై 2 నుంచి పోటీలు మొదలుకానున్నాయి. జాతీయ స్విమ్మింగ్ అస�
ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో 11వ గేమ్ డ్రాగా ముగిసింది. ఈ పోరులో ఇది వరుసగా నాలుగో డ్రా. ఆదివారం జరిగిన తాజా పోరులో గంట 40 నిమిషాలకు 39 ఎత్తుల అనంతరం గ్రాండ్మాస్టర్లు నెపోమ్నియాషి, డింగ్ లిరెన్ గేమ్ను డ
శ్రీలంకతో సోమవారం ఆరంభమైన రెండో టెస్టులో ఐర్లాండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ తృటిల�
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్1 పోటీలలో కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో భారత జోడీ జ్యోతి సురేఖ-ఓజాస్ దేవతలె స్వర్ణ పోరుకు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత జోడి మలేసియాకు చెందిన ఫతిన్ నఫ్రతే, మ