అంతర్జాతీయ యవనికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన మన మల్లయోధులు.. సొంతగూట్లో సమస్యలతో సతమతమవుతున్నారు! దేశ విదేశాల రెజ్లర్లను ఎత్తి కుదేసిన మన భీమసేనులు.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నడిరోడ్�
యేడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఆటలాడుకునేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. చిన్నారుల్లో అంతర్గతంగా దాగిఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు జీహెచ్ఎ
జాతీయ సీనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని స్విమ్మింగ్ పూల్లో జూలై 2 నుంచి పోటీలు మొదలుకానున్నాయి. జాతీయ స్విమ్మింగ్ అస�
ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో 11వ గేమ్ డ్రాగా ముగిసింది. ఈ పోరులో ఇది వరుసగా నాలుగో డ్రా. ఆదివారం జరిగిన తాజా పోరులో గంట 40 నిమిషాలకు 39 ఎత్తుల అనంతరం గ్రాండ్మాస్టర్లు నెపోమ్నియాషి, డింగ్ లిరెన్ గేమ్ను డ
శ్రీలంకతో సోమవారం ఆరంభమైన రెండో టెస్టులో ఐర్లాండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ తృటిల�
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్1 పోటీలలో కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో భారత జోడీ జ్యోతి సురేఖ-ఓజాస్ దేవతలె స్వర్ణ పోరుకు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత జోడి మలేసియాకు చెందిన ఫతిన్ నఫ్రతే, మ
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్నత విద్యామండలి ద్వారా కృషి జరుగాలని చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ సూచించారు.
యూఎస్ఏ ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో రాష్ట్ర ప్లేయర్లు అదగొట్టారు. యూఎస్ కరాటే ఫెడరేషన్ నిర్వహించిన ఈ ఈవెంట్లో నగరానికి చెందిన సయ్యద్మహ్మద్ హుస్సేన్(65కి), మహమ్మద్ ఫతే అలీ(60కి) స్వర్ణ పతకాలు దక్క�
పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో! పసి ప్రాయం నుంచే తన అద్బుత ప్రతిభతో అటు క్రీడలతో పాటు చదువుల్లో రికార్డులు తిరుగరాస్తున్న హైదరాబాదీ నైనా జైస్వాల్ మరో ఫీట్ అందుకుంది.
ఫెడరేషన్ కప్ అండర్-20 అథ్లెటిక్స్ టోర్నీలో ఖమ్మం ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్ల�
: కెప్టెన్ బాబర్ అజామ్ (58 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లోనూ పాక్ విజయం సాధించింది. రెండో మ్యాచ్లో 38 పరుగులతో నెగ్గిన పాక్.. ఐదు మ్యాచ్ల
రాజ్యాంగం రాసిన మహాపురుషుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శం గా తీసుకుని ముందుకు సాగాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని జ�
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణాశిబిరాలు మొదలయ్యాయి. ఈ నెల 15 నుంచి మే 31 వరకు జరుగనున్న శిబిరాల్లో వివిధ క్రీడాంశాల్లో పిల్లలకు శిక్షణ ఇవ్వనున్నారు.
అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో అదరగొడుతున్న రాష్ట్ర యువ క్రికెటర్ గొంగడి త్రిషారెడ్డికి తగిన రీతిలో సత్కారం లభించింది. రీజెన్సీ కాలేజీ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవ వేడుకలకు వచ్చిన త్రిషన�