భారత యువ షట్లర్ లక్ష్యసేన్ థాయ్లాండ్ ఓపెన్ సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ సెమీస్లో శనివారం లక్ష్య 21-13, 17-21, 13-21తో రెండో సీడ్ కునావత్ వితిద్సరన్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయానికి కావలసిన పరుగులను కేవలం నాలుగు బంతుల్లోనే సాధించి ఇంగ్లండ్ విజయనాదం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం సాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్-2023 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆయా జిల్లాల నుంచి ప్లేయర్లు వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పతకాలే లక్ష్యంగా దూసుక
ఫిన్లాండ్లో శిక్షణ పొందేందుకు ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రాకు కేంద్ర క్రీడాశాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తన నిలకడైన ప్రదర్శనతో ఇటీవలే ప్రపంచ నంబర్వన్ జావెలిన్ త్రోయర్గా నిలిచిన నీరజ్..
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి చెర్రిపల్లి కీర్తన ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో అద్భు త ప్రదర్శన కనబరుస్తూ పతకాలు కొల్లగొడుతున్న కీర్తనకు ఖేలో ఇండియా అథ్లెట్ స్కీమ్లో �
తన చరిత్రలో ఎన్నో ఉత్థాన పతనాలు చూసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. సాంకేతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో మెరికల్లాంటి నాయకత్వాన్ని దేశానికి, ప్�
ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో పంజాబ్పై రాజస్థాన్ విజయం సాధించింది. అయితే అవసరమైనంత వేగంగా టార్గెట్ ఛేజ్ చేయలేకపోయిన శాంసన్ సేన.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిం�
క్రీడామైదానాల్లో క్రీడల సందడి నెలకొంది. సమ్మర్ క్యాంప్లకు మంచి స్పందన లభిస్తున్నది. తల్లిదండ్రుల అభిరుచులూ మారుతున్నాయి. పిల్లలు కూడా క్రీడలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో పిల్లలతో క్ర�
విద్యతోపాటు క్రీడలకు ప్రాధా న్యమివ్వాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్లోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా �
క్రీడలకు పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. గ్రామీణ యువకుల్లో నైపుణ్యాలను గుర్తించేందుకు కీడ్రాపోటీల
డాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, మరింతగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తలపెట్టిన సీఎం కప్-2023 క్రీడా పోటీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ముందు