గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టింది. 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ
విద్యతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్పై సాధన చేస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లే. చాలా మంది యువకులు ఈ నైపుణ్యం లేక వెనకబడిపోతున్నారు. ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం దేశంలో కేవలం 19 శాతం యువకులు మాత్రమే క
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్-2023 క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టగా గ్రామాల్లో సందడి నెలకొంది. మూడు రోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించస్తుండగా వాటిని వి
“నాలుగేండ్ల పిల్లొడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్కు వెళ్లాడు. పేరంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడిగా ఓ పక్కన కూర్చొని సెల్�
క్రీడల్లో రాణించిన యువతకు చక్కటి భవిష్యత్ ఉంటుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గోధుమకుంట మాజీ సర్పంచ్ స్వర్గీయ వంగేటి సత్తిరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి మల్లారెడ్డి గురు�
మాస్కో (రష్యా) వేదికగా జరిగిన అంతర్జాతీయ వుషు టోర్నీలో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ పతకాలు కొల్లగొట్టారు. సింగిల్ వెపన్ విభాగంలో ఫరియా ఖానమ్ స్వర్ణం దక్కించుకోగా, సద్దామ్�
మొన్నటివరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇప్పుడు మైదానంలో మెరికల్లా సాధన చేస్తున్నారు. క్రీడల, యువజన శాఖ ఏర్పాటుచేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో వివిధ ఆటల్లో ప్రావీణ్యం పొందుతున్నారు.
జాతీయ యాచింగ్ అసోసియేషన్(వైఏఐ) ఆధ్వర్యంలో మేఘాలయలో తొలిసారి జరిగిన నార్త్ఈస్ట్ రెగెట్టా చాంపియన్షిప్లో రాష్ట్ర సెయిలర్లు సత్తాచాటారు. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ తొమ్మిది పతకాలు సొంతం చేసుకున్నా
హైదరాబాద్ వేదికగా ఈ నెల 9, 10 తేదీల్లో 33వ జాతీయ కరాటే, కుంగ్ఫూ చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. వన్మయి షూటోకాన్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే టోర్నీకి సంబంధించిన బ్రోచర్ను మంగళవారం ప్రముఖ సినీ నటుడు సుమన్
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధితో పాటు క్రీడలకు సైతం పెద్దపీట వేస్తున్నది. ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు వారిలో మానసిక ఉల్లాసం నింపేందుకు క్రీడలను నిర్వహించాలని నిర్ణయించిం
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నది. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను నెలకొల్పిన ప్రభుత్వం.. విద్యార�
గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్ క్రీడా స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా కొనసాగుతున్నది. వేసవిలో చిన్నారులు ఎంతో ఉల్లాసంగా పలు క్రీడల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు.
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఈ నెల 30వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయని, ఈ శిక్షణ శిబిరాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ
చందరంగ యువ సంచలనం ఉప్పల ప్రణీత్ గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకునేందుకు అవసరమైన మూడో జీఎమ్ నార్మ్ సాధించాడు. స్పెయిన్ వేదికగా జరిగిన సన్వే ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో సత్తాచాటడం ద్వారా ప్రణ�