క్రీడామైదానాల్లో క్రీడల సందడి నెలకొంది. సమ్మర్ క్యాంప్లకు మంచి స్పందన లభిస్తున్నది. తల్లిదండ్రుల అభిరుచులూ మారుతున్నాయి. పిల్లలు కూడా క్రీడలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో పిల్లలతో క్ర�
విద్యతోపాటు క్రీడలకు ప్రాధా న్యమివ్వాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్లోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా �
క్రీడలకు పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. గ్రామీణ యువకుల్లో నైపుణ్యాలను గుర్తించేందుకు కీడ్రాపోటీల
డాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, మరింతగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తలపెట్టిన సీఎం కప్-2023 క్రీడా పోటీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ముందు
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టింది. 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ
విద్యతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్పై సాధన చేస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లే. చాలా మంది యువకులు ఈ నైపుణ్యం లేక వెనకబడిపోతున్నారు. ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం దేశంలో కేవలం 19 శాతం యువకులు మాత్రమే క
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్-2023 క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టగా గ్రామాల్లో సందడి నెలకొంది. మూడు రోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించస్తుండగా వాటిని వి
“నాలుగేండ్ల పిల్లొడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్కు వెళ్లాడు. పేరంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడిగా ఓ పక్కన కూర్చొని సెల్�
క్రీడల్లో రాణించిన యువతకు చక్కటి భవిష్యత్ ఉంటుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గోధుమకుంట మాజీ సర్పంచ్ స్వర్గీయ వంగేటి సత్తిరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి మల్లారెడ్డి గురు�
మాస్కో (రష్యా) వేదికగా జరిగిన అంతర్జాతీయ వుషు టోర్నీలో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ పతకాలు కొల్లగొట్టారు. సింగిల్ వెపన్ విభాగంలో ఫరియా ఖానమ్ స్వర్ణం దక్కించుకోగా, సద్దామ్�
మొన్నటివరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇప్పుడు మైదానంలో మెరికల్లా సాధన చేస్తున్నారు. క్రీడల, యువజన శాఖ ఏర్పాటుచేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో వివిధ ఆటల్లో ప్రావీణ్యం పొందుతున్నారు.
జాతీయ యాచింగ్ అసోసియేషన్(వైఏఐ) ఆధ్వర్యంలో మేఘాలయలో తొలిసారి జరిగిన నార్త్ఈస్ట్ రెగెట్టా చాంపియన్షిప్లో రాష్ట్ర సెయిలర్లు సత్తాచాటారు. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ తొమ్మిది పతకాలు సొంతం చేసుకున్నా
హైదరాబాద్ వేదికగా ఈ నెల 9, 10 తేదీల్లో 33వ జాతీయ కరాటే, కుంగ్ఫూ చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. వన్మయి షూటోకాన్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే టోర్నీకి సంబంధించిన బ్రోచర్ను మంగళవారం ప్రముఖ సినీ నటుడు సుమన్