తన చరిత్రలో ఎన్నో ఉత్థాన పతనాలు చూసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. సాంకేతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో మెరికల్లాంటి నాయకత్వాన్ని దేశానికి, ప్�
ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో పంజాబ్పై రాజస్థాన్ విజయం సాధించింది. అయితే అవసరమైనంత వేగంగా టార్గెట్ ఛేజ్ చేయలేకపోయిన శాంసన్ సేన.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిం�
క్రీడామైదానాల్లో క్రీడల సందడి నెలకొంది. సమ్మర్ క్యాంప్లకు మంచి స్పందన లభిస్తున్నది. తల్లిదండ్రుల అభిరుచులూ మారుతున్నాయి. పిల్లలు కూడా క్రీడలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో పిల్లలతో క్ర�
విద్యతోపాటు క్రీడలకు ప్రాధా న్యమివ్వాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్లోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా �
క్రీడలకు పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. గ్రామీణ యువకుల్లో నైపుణ్యాలను గుర్తించేందుకు కీడ్రాపోటీల
డాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, మరింతగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తలపెట్టిన సీఎం కప్-2023 క్రీడా పోటీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ముందు
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టింది. 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ
విద్యతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్పై సాధన చేస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లే. చాలా మంది యువకులు ఈ నైపుణ్యం లేక వెనకబడిపోతున్నారు. ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం దేశంలో కేవలం 19 శాతం యువకులు మాత్రమే క
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్-2023 క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టగా గ్రామాల్లో సందడి నెలకొంది. మూడు రోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించస్తుండగా వాటిని వి
“నాలుగేండ్ల పిల్లొడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్కు వెళ్లాడు. పేరంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడిగా ఓ పక్కన కూర్చొని సెల్�
క్రీడల్లో రాణించిన యువతకు చక్కటి భవిష్యత్ ఉంటుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గోధుమకుంట మాజీ సర్పంచ్ స్వర్గీయ వంగేటి సత్తిరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి మల్లారెడ్డి గురు�