గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా పడింది. ఐపీఎల్ 16వ సీజన్లో బాగంగా గురువారం పంజాబ్తో జరిగిన పోరులో గుజరాత్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఐపీఎల్ నియమావళి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీమ్ఇండియా ప్లేయర్ రిషబ్ పంత్.. వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశాడు. ‘గాయాల నుంచి కోలుకుంటున్నా. ప్రతి రోజూ ఎంతో కొం�
గాయంతో బాధపడుతున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ బార్సిలోనా ఓపెన్కు దూరమయ్యాడు. తాను పూర్తిగా గాయం నుంచి కోలుకోలేదని, పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మరింత సమయం పడుతుందని నాదల్ శుక్రవారం ఒక ప్రకటనలో �
మాంటెకార్లో మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్ నోవాక్ జొకోవిచ్కు షాక్ ఎదురైంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో జొకోవిచ్ 6-4, 5-7, 4-6తో ముసెట్టి చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్నాడు.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను వచ్చే ఏడాది నుంచి దీపావళి పండుగ జరిగే సమయంలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ కార్యదర్శి జై షా శుక్రవారం సూచనప్రాయంగా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
తాష్కెంట్(ఉజ్బెకిస్థాన్) వేదికగా ఈ నెల 29 నుంచి మొదలయ్యే ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీకి రాష్ట్ర యువ ఆర్చర్ తానిపర్తి చికీత ఎంపికైంది. ఈ మేరకు భారత ఆర్చరీ అసోసియేషన్(ఏఏఐ) గురువారం 16 మందితో కూడి�
స్లో ఓవర్రేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇటీవల స్లో ఓవర్రేట్ కారణంగా చాలా మ్యాచ్లు నాలుగు గంటలకు పైగా సాగుతుండడం చర్చనీయాంశమైంది. ఈ సీజన్లో �
సూపర్కప్లో హైదరాబాద్ ఎఫ్సీ స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగుతున్నది. గురువారం హెచ్ఎఫ్సీ, ఈస్ట్ బెంగాల్ మధ్య ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరు 3-3తో డ్రాగా ముగిసింది.
భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలనం సృష్టించాడు. ఏమాత్రం ఆశలే లేకుండా బరిలోకి దిగిన ఈ 21 ఏండ్ల కుర్రాడు. ఒర్లిన్స్ మాస్టర్స్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.
సూపర్కప్ ఫుట్బాల్ చాంపియన్షిప్లో సూపర్లీగ్ మాజీ విజేత హైదరాబాద్ ఎఫ్సీ తమ తొలి మ్యాచ్ లో 2-1తో ఐజ్వాల్ ఎఫ్సీపై గెలిచి శుభారంభం చేసింది. 17వ నిమిషంలో జోయల్ జోసెఫ్ హైదరాబాద్కు బోణీ చేశాడు.
జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ అదరగొట్టింది. వేర్వేరు విభాగాల్లో మూడు స్వర్ణాలు సహా మొత్తం నాలుగు పతకాలు ఖాతాలో వేసుకొని అదుర్స్ అనిపించింది.
జాతీయ పారా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో శివరాజన్-నిత్యశ్రీ జోడీ స్వర్ణం కైవసం చేసుకుంది. లక్నో వేదికగా జరిగిన టోర్నీ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శివరాజన్-నిత్యశ్రీ జంట 21-16, 21-19తో కృష్ణ-ఉమ్రేకర్ ద్వయ�
‘ఓటమే విజయానికి పునాది’ అంటారు. అవును మరోమారు అక్షరాల నిజమైంది. ఎక్కడైతే పొగోట్టుకున్నామో అక్కడే దక్కించుకోవడంలో ఉన్న మజా అంతాఇంతా కాదు. సరిగ్గా మూడేండ్ల క్రితం ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో దిగ్గజ బాక్స�