రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్నత విద్యామండలి ద్వారా కృషి జరుగాలని చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ సూచించారు.
యూఎస్ఏ ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో రాష్ట్ర ప్లేయర్లు అదగొట్టారు. యూఎస్ కరాటే ఫెడరేషన్ నిర్వహించిన ఈ ఈవెంట్లో నగరానికి చెందిన సయ్యద్మహ్మద్ హుస్సేన్(65కి), మహమ్మద్ ఫతే అలీ(60కి) స్వర్ణ పతకాలు దక్క�
పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో! పసి ప్రాయం నుంచే తన అద్బుత ప్రతిభతో అటు క్రీడలతో పాటు చదువుల్లో రికార్డులు తిరుగరాస్తున్న హైదరాబాదీ నైనా జైస్వాల్ మరో ఫీట్ అందుకుంది.
ఫెడరేషన్ కప్ అండర్-20 అథ్లెటిక్స్ టోర్నీలో ఖమ్మం ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్ల�
: కెప్టెన్ బాబర్ అజామ్ (58 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లోనూ పాక్ విజయం సాధించింది. రెండో మ్యాచ్లో 38 పరుగులతో నెగ్గిన పాక్.. ఐదు మ్యాచ్ల
రాజ్యాంగం రాసిన మహాపురుషుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శం గా తీసుకుని ముందుకు సాగాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని జ�
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణాశిబిరాలు మొదలయ్యాయి. ఈ నెల 15 నుంచి మే 31 వరకు జరుగనున్న శిబిరాల్లో వివిధ క్రీడాంశాల్లో పిల్లలకు శిక్షణ ఇవ్వనున్నారు.
అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో అదరగొడుతున్న రాష్ట్ర యువ క్రికెటర్ గొంగడి త్రిషారెడ్డికి తగిన రీతిలో సత్కారం లభించింది. రీజెన్సీ కాలేజీ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవ వేడుకలకు వచ్చిన త్రిషన�
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా పడింది. ఐపీఎల్ 16వ సీజన్లో బాగంగా గురువారం పంజాబ్తో జరిగిన పోరులో గుజరాత్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఐపీఎల్ నియమావళి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీమ్ఇండియా ప్లేయర్ రిషబ్ పంత్.. వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశాడు. ‘గాయాల నుంచి కోలుకుంటున్నా. ప్రతి రోజూ ఎంతో కొం�
గాయంతో బాధపడుతున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ బార్సిలోనా ఓపెన్కు దూరమయ్యాడు. తాను పూర్తిగా గాయం నుంచి కోలుకోలేదని, పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మరింత సమయం పడుతుందని నాదల్ శుక్రవారం ఒక ప్రకటనలో �
మాంటెకార్లో మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్ నోవాక్ జొకోవిచ్కు షాక్ ఎదురైంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో జొకోవిచ్ 6-4, 5-7, 4-6తో ముసెట్టి చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్నాడు.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను వచ్చే ఏడాది నుంచి దీపావళి పండుగ జరిగే సమయంలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ కార్యదర్శి జై షా శుక్రవారం సూచనప్రాయంగా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
తాష్కెంట్(ఉజ్బెకిస్థాన్) వేదికగా ఈ నెల 29 నుంచి మొదలయ్యే ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీకి రాష్ట్ర యువ ఆర్చర్ తానిపర్తి చికీత ఎంపికైంది. ఈ మేరకు భారత ఆర్చరీ అసోసియేషన్(ఏఏఐ) గురువారం 16 మందితో కూడి�