న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ అరుదైన ఘనత సాధించాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న లక్ష్యసేన్.. వరల్డ్ టూర్ ఫైనల్స్కు అర్హత సాధించిన పిన్న వయసు భారతీయుడి�
ముంబై: విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత క్రీడాకారులకు బీమా సంస్థ ఎల్ఐసీ ఘనంగా సత్కరించింది. టోక్యో ఒలింపిక్స్తో పాటు పారాలింపిక్స్లో పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అ�
న్యూఢిల్లీ: జాతీయ అంధుల టీ20 ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ జట్టు చేజిక్కించుకుంది. గురువారం ఇక్కడి అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 27 పరుగుల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. తుదిపోరులో మ�
సిద్దిపేట, నవంబర్ 25: తెలంగాణ మహిళల సాఫ్ట్బాల్ టైటిల్ను నిజామాబాద్ జట్టు కైవసం చేసుకుంది. సిద్దిపేటలో గురువారం జరిగిన ఫైనల్లో ఇందూరు 6-0తో సిద్దిపేటను చిత్తుగా ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. డిగ్ర
సత్తాచాటిన తెలంగాణ యువ తేజం టాటా టోర్నీలో ర్యాపిడ్ టైటిల్ ప్రపంచ ర్యాంకింగ్స్లో పైపైకి.. తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ అదరహో అనిపించాడు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రత�
ఢాకా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. సోమవారం జరిగిన ఆఖరి పోరులో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొందింది. మొదట బ్య
కొలంబో: టాపార్డర్ తడబడటంతో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ వెనుకంజలో పడింది. సోమవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. కెప�
నేటి నుంచి ఇండోనేషియా ఓపెన్ బాలి: టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన అనంతరం.. బరిలోకి దిగిన టోర్నీల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న ప్రపంచ చాంపియన్ పీవీ సింధు.. మరో టోర్నీకి సిద్ధమైంది. మంగళవారం నుం�
కాన్పూర్: టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ను మిడిలార్డర్కు మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. న్యూజిలాండ్తో సిరీస్లో ఈ ప్రయోగం చేయాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. హిట్మ్యాన
తమిళనాడును గెలిపించిన షారుక్ ఖాన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్ న్యూఢిల్లీ: ఆధిక్యం చేతులు మారుతూ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో కర�
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలిక సీఈవో గెఫ్ అలార్డిస్కు పదోన్నతి లభించింది. టీ20 ప్రపంచకప్ విజయవంతంలో అతడి కృషిని గుర్తించిన ఐసీసీ పూర్తిస్థాయి సీఈఓగా నియమించింది. ఈ మేరకు ఆదివారం
దుబాయ్: పాకిస్థాన్ స్పీడ్స్టర్ షాహీన్ అఫ్రిదికి జరిమానా పడింది. రెండో టీ20 సందర్భంగా బంగ్లా ఆటగాడు ఆఫిఫ్ హుసేన్ మీదకు బంతి విసిరిన అఫ్రిదిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీ�
హైదరాబాద్, నవంబర్ 21: నెహ్రూ సీనియర్ హాకీ టోర్నమెంట్లో ఇండియన్ ఆయిల్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇండియన్ ఆయిల్ జట్టు 6-4తో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జట