విండీస్ యువ ఆటగాడు జెరెమీ సొలోజనో.. అరంగేట్ర పోరులోనే తీవ్రంగా గాయపడ్డాడు. ఛేజ్ వేసిన ఇన్నింగ్స్ 24వ ఓవర్ నాలుగో బంతికి కరుణరత్నె బలమైన షాట్ ఆడగా.. అది షార్ట్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సొలోజనో తలన�
గాలె: కెప్టెన్ దిముత్ కరుణరత్నె (132 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక �
భారత- ‘ఎ’ జట్టుకు ఎంపిక కోల్కతా: యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ను దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత-‘ఎ’ జట్టులో చేర్చుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆడిన వీరిద్�
కొత్తపల్లి, నవంబర్ 21: అఖిల భారత ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ 536 పాయింట్లతో టాప్లో నిలువగా.. ఆం
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ టైటిల్ను అనంత శివమ్ జిందాల్ చేజిక్కించుకున్నాడు. నిజాంపేటలోని ఎస్ఎల్బీ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫ�
గెలుపు జోరులో భారత్ పరువు కోసం కివీస్ పట్టుదల నేడు మూడో టీ20 మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి సమరానికి వేళయైంది. చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది
ఇండోనేషియా మాస్టర్స్ బాలి: ఇండోనేషియా మాస్టర్స్ సూపర్-750లో భారత పోరు ముగిసింది. వరుస విజయాలతో దూకుడు మీద కనిపించిన స్టార్ షట్లర్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన మహిళల �
సెమీస్లో తమిళనాడు చేతిలో ఓటమి న్యూఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ పోరాటం ముగిసింది. ఓటమన్నదే లేకుండా సెమీఫైనల్కు చేరుకున్న హైదరాబాద్కు డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు చెక్ పె�
చెన్నె: తన చివరి టీ20 చెన్నైలోనే ఉంటుందని సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు. అయితే వచ్చే ఏడాదా లేక మరో ఐదేండ్ల అనేది తనకు తెలియదు అని పేర్కొన్నాడు. తాజా ఐపీఎల్ సీజన్లో విజేతగా నిలిచిన �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర లిఫ్టర్లు రెండు పతకాలతో మెరిశారు. టోర్నీలో రాజశ్రీ(63కి) రజతం దక్కించుకోగా, సాయి లలిత్(105కి) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. మహిళల జూన�
ఇంట్లోనే ఉందంటూ చైనా ఫొటోలు విడుదల న్యూయార్క్: రెండు గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిళ్ల విజేత చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయి అదృశ్యంపై క్రీడా దిగ్గజాలు, మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్�
భువనగిరి అర్బన్, నవంబర్ 14: రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్లో పాలమూరు జట్టు విజేతగా నిలిచింది. యాదాద్రి భువనగిరిలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో మహబూబ్నగర్ 2-0తో మెదక్పై వ�
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 14: సౌత్జోన్ జాతీయ స్థాయి ఖోఖో చాంపియన్షిప్లో కర్ణాటక మహిళల జట్టు విజేతగా నిలిచింది. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లోని హ్యాండ్బాల్ క్రీడా ప్రాంగణంలో ఆ�
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత ఆర్చర్లు శుభారంభం చేశారు. ఢాకా వేదికగా ఆదివారం ప్రారంభమైన టోర్నీలో మన ఆర్చర్లు రికర్వ్ మిక్స్డ్, కాంపౌండ్ విభాగాల్లో రెండో స్థానంలో నిలిచారు. మహిళల కాంపౌండ్�