మూడో వన్డేలోనూ టీమ్ఇండియా ఓటమి ఉత్కంఠ పోరులో 4 పరుగులతో దక్షిణాఫ్రికా గెలుపు సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియాకు.. వన్డే సిరీస్లోనూ నిరాశే ఎదురైంది. తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయాల వైపు
సయ్యద్ మోదీ టైటిల్ కైవసం రెండేండ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పీవీ సింధు ఎట్టకేలకు తన కోరిక తీర్చుకుంది. కరోనా కష్టకాలంలో సాగిన టోర్నీలో వరుస విజయాలతో దుమ్మురేపిన తెలుగమ్మాయి.. సయ్యద్�
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు ప్రైమ్ వాలీబాల్ లీగ్ జరుగనుంది. ఈ లీగ్ పోస్టర్ను ఆదివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో క్రీడా మంత్రి శ్రీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ మరో పరాజయాన్ని చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ చేతిలో 36-31తో తెలుగు జట్టు ఓడిపోయింది. అంకిత్ (7), ఆకాశ్ చౌదరి (5), రా�
నాదల్, బార్టీ ముందంజ ఆస్ట్రేలియా ఓపెన్ మెల్బోర్న్: ఈ సీజన్తో కెరీర్కు వీడ్కోలు పలుకనున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబ�
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీ మస్కట్: తొలి మ్యాచ్లో చక్కటి విజయంతో ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో శుభారంభం చేసిన భారత జట్టు.. రెండో మ్యాచ్లో ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 0-2తో ఆసియా క్రీడల స్వ
Football | భారత మాజీ ఫుట్బాలర్, దిగ్గజ క్రీడాకారుడు సుభాస్ భోమిక్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 72 ఏళ్ల సుభాస్.. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఓపెన్ టూ ఆల్ టోర్నమెంటు శుక్రవారం రాత్రి ముగిశాయి. గ్రామీణ స్థాయిలో 36జట్లు, ఓపెన్ స్థాయిలో 7జట్లు
క్రీడాకారులకు ప్రోత్సాహకాలు పెంచిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహే�
కులకచర్ల : క్రీడలతో గ్రామాల్లో స్నేహాభావం పెంపొందుతాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర
కేశంపేట : గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో యు వజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట�
Kashyap | భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. గతంలో కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకంతో సత్తాచాటిన కశ్యప్.. పిక్క గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆరు వారాలపాటు
క్రీడలుఒలింపిక్స్ టోక్యో ఒలింపిక్స్ 2021 జూలై 23 నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు కొనసాగాయి. ఒలింపిక్స్ను జపాన్ నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో టోక్యోలో 1964లో సమ్మర్ ఒలింపిక్స్ను నిర్వహించారు. 2020 ఒలింపిక్స్�