దేశవాళీ క్రికెట్లో గత కొన్నాళ్లుగా పరుగుల వరద పారిస్తున్న ముంబై యువ కెరటాలు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ మరోసారి శతకాల మోత మోగించారు. కోయంబత్తూర్ వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2022 ఫైనల్లో వెస్ట్ జ�
T20 World Cup, Axar patel, Ravindra Jadeja, IND vs AUS T20I,, Wasim Jaffer Lauds Axar Patel, Feels Ravindra Jadeja Will Not Be Missed in Upcoming T20 World Cup..
టీమిండియా సారథి రోహిత్ శర్మ శుక్రవారం రాత్రి నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రోహిత్ వీరవిహారంతో ఆసీస్ నిర్దేశించిన 91 పరుగుల (8 ఓవర్లలోనే) లక్ష్యాన్ని టీమిండియా మ�
రాష్ట్ర యువ టెన్నిస్ ప్లేయర్ సాయిదేదీప్య ఏఐటీఏ మహిళల టోర్నీలో రన్నరప్గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో యువ ప్లేయర్ సాయిదేదీప్య-అనూష కొండవీటి జంట 4-6, 4-6తో సందీప్తి-బేలా తమాన్కర్ ద
వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా మొదలుకావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ గెలవాలంటే ఒకరిద్దరు ఆటగాళ్లు బాగా ఆడితే సరిపోదని, జట్టుగా ఆడితేనే విజయాలు వస్తాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీమిండియాకు సూచించా�
ఆధునిక క్రికెట్లో నెంబర్ వన్ బౌలర్లుగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిదిలలో బెస్ట్ బౌలర్ ఎవరు..? అని అడిగితే తన ఓటు బుమ్రాకే అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గ
గత నాలుగైదు టీ20 మ్యాచ్లలో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణమేంటని ఎవరిని అడిగినా వినిపించే సమాధానం ఒక్కటే. బౌలింగ్ వైఫల్యం వల్లే భారత్ ఓడిందనేది బహిరంగ రహస్యమే. టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో
గుజరాత్ వేదికగా త్వరలో జరుగనున్న జాతీయ గేమ్స్లో రాష్ట్ర జూడో జట్టుకు కోచ్ అండ్ మేనేజర్గా సిలివేరు మహేందర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి గ
తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి జులియస్ బేర్ చెస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో అర్జున్ తొలి అంచె పోటీలు ముగిసేసరికి రెండో స్థానంలో న�
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఊదరగొడుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిజస్వరూపం బయటపడుతున్నది. పైన పటారం, లోన లొటారం అన్న చందంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం తయారైంది. యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలో య�
గుజరాత్లో ఈ నెల 29నుంచి జరుగనున్న జాతీయ క్రీడల్లో మేటి క్రీడాకారులు పాల్గొననున్నారు. వారిలో ఇటీవలి కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన స్టీపుల్ చేజర్ అవినాశ్ సాబల్, లాంగ్జంపర్ మురళీ శ్రీశంకర�
న్యూఢిల్లీ: భార త ఫుట్బాల్ సమా ఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నూతన అధ్యక్షుడి గా కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యాడు. దీంతో 85 ఏళ్ల సమాఖ్య చరిత్రలో అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి మాజీ క్రీడాకారుడిగా చౌబే రికార్డు సృష్టించాడు. చౌబే
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ పురుషుల 51వ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. ఎల్బీ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప
న్యూఢిల్లీ : సంక్షోభంలో చిక్కుకున్న భారత ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్ష పదవికి మేటి ఆటగాడు బైచుంగ్ భూటియా బరిలో దిగాడు. భూటియా రానున్న ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి చివరిరోజు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశ�