క్రికెట్..క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న క్రేజ్ మామూలు కాదు. కోట్లాది మంది మది దోచిన క్రీడగా వెలుగొందుతున్న భారత క్రికెట్ ఈ ఏడాది ఒకింత ఒడిదుడుకుల పయనంగా సాగింది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీకి పయనమయ్యే హైదరాబాద్ క్రికెట్ జట్టులో మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్ జట్టు�
విజయానికి ఆరు వికెట్ల దూరంలో భారత్ దక్షిణాఫ్రికా లక్ష్యం 305, ప్రస్తుతం 94/4 భారత్ రెండో ఇన్నింగ్స్ 174 ఆలౌట్ దక్షిణాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలువాలన్న పట్టుదలతో ఉన్న భారత్ ఆ దిశగా దూసుకెళుత
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గోల్ఫ్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) విద్యార్థి మాల అనూష అదరగొట్టింది. పాల్గొన్న తొలి టోర్నీలోనే అద్భుత ప్రదర్శన కనబరిచి రన్నరప్గా నిలిచింది. �
వికారాబాద్ : యువత క్రీడల్లో ప్రతిభను కనబర్చి ప్రాంతానికి మంచి పేరు ప్రక్యాతలు తీసుకరావాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో వీ�
గాలె: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక.. తొలి టెస్టులో వెస్టిండీస్పై 187 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 348 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 52/6తో గురువారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనస�
భారత్-‘ఎ’ 308/4 బ్లూమ్ఫాంటైన్: టాపార్డర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ (103; 16 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికా-‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్-‘ఎ’ మెరుగైన స్థితిలో నిలిచి�
13-1తో కెనడాపై జయభేరి జూనియర్ హాకీ ప్రపంచకప్ భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్ తొలి పోరులో పరాజయం పాలైన భారత జట్టు.. రెండో మ్యాచ్లో రెట్టింపు బలంతో విజృంభించింది. గురువారం పూల్-బిలో భాగంగా జరిగిన పో
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ అరుదైన ఘనత సాధించాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న లక్ష్యసేన్.. వరల్డ్ టూర్ ఫైనల్స్కు అర్హత సాధించిన పిన్న వయసు భారతీయుడి�
ముంబై: విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత క్రీడాకారులకు బీమా సంస్థ ఎల్ఐసీ ఘనంగా సత్కరించింది. టోక్యో ఒలింపిక్స్తో పాటు పారాలింపిక్స్లో పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అ�
న్యూఢిల్లీ: జాతీయ అంధుల టీ20 ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ జట్టు చేజిక్కించుకుంది. గురువారం ఇక్కడి అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 27 పరుగుల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. తుదిపోరులో మ�
సిద్దిపేట, నవంబర్ 25: తెలంగాణ మహిళల సాఫ్ట్బాల్ టైటిల్ను నిజామాబాద్ జట్టు కైవసం చేసుకుంది. సిద్దిపేటలో గురువారం జరిగిన ఫైనల్లో ఇందూరు 6-0తో సిద్దిపేటను చిత్తుగా ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. డిగ్ర