Ravishastri | టీమిండియా కెప్టెన్గా అరుదైన విజయాలు సాధించిన మహేంద్రసింగ్ ధోనీపై జట్టు ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్సీ విషయంలో ధోనీకి సమీపంలో కూడా ఎవరూ లేరని రవిశాస్త్రి అన్నాడు
దోహా: భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ..మరోమారు తన సత్తాచాటాడు. రికార్డు స్థాయిలో 24వ సారి ప్రపంచ టైటిల్తో మెరిశాడు. మంగళవారం జరిగిన ఐబీఎస్ఎఫ్ సిక్స్ రెడ్ స్నూకర్ ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్ల�
రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట : మంత్రి శ్రీనివాస్గౌడ్ | తెలంగాణలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర అబ్కారీ, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ర�
కాశీబుగ్గ : నగరంలోని ఓసిటి మైదానంలో శనివారం రాత్రి రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం చేసినట్లు డీవైఎస్ఓ ఇందిర పేర్కొన్నారు. ఈ క్రీడలు తెలంగాణ రాష్ట్ర రూరల్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. తాము ఎంచుకున్న క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. రాజ్కోట్ వేదికగా ఈనెల 20నుంచి మొదలయ్యే అండర్-19 మహిళల వన్డే టోర్నీకి ఎం
వరంగల్ : రాష్ట్ర క్రీడా చరిత్రలో తొలిసారిగా ఐదురోజుల పాటు జరిగే 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ (ఎన్ఓఏసీ)-2021కు ద్వితీయ శ్రేణి నగరం వరంగల్ ఆతిధ్యం ఇవ్వనున్నది. బుధవారం నుంచి ప్రారం
ఇదంతా ఓటీటీల జమానా. అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime ), నెట్ఫ్లిక్స్ ( Netflix ), ఆహా ( Aha ) లాంటి ఎన్నో ఓటీటీ ప్లాట్ఫాంలు హవా కొనసాగిస్తున్నాయి. ప్రత్యేకంగా టైం కేటాయించి, థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ఓపిక లేని ఎందరో ఈ ఓటీటీల�
వికారాబాద్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి ఆదేశాల అనుసారం వికారాబాద్ జిల్లాలో రెండు ఖేలో ఇండియా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు అవకాశం కల్పించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి హన్�
పన్నెండేండ్ల తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్కు తిరిగొచ్చిన స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో బుధవారం ఆ జట్టు జెర్సీని ధరించి మురిసిపోయాడు. ఎరుపు రంగు జెర్సీ వేసుకుని ఫోజులిచ్చ
కులకచర్ల : రాష్ట్ర స్థాయిలో జూనియర్ ఖోఖో జట్టులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్�
పరిగి : క్రీడలతో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని, చక్కటి గుర్తింపు లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పరిగిలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం యువజన స�
కోల్కతా: ప్రతిష్ఠాత్మక డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నీ షెడ్యూల్ బుధవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 5న జరిగే టోర్నీ తొలి మ్యాచ్లో మొహమ్మదీన్..ఇండియన్ ఎయిర్ఫోర్స్ జట్టుతో తలపడనుంది. ఆసియాలోనే అత�
దుబాయ్: ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భాగంగా జరుగుతున్న పోటీలలో నలుగురు భారత బాక్సర్లు సెమీస్కు చేరారు. దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన క్వార్టర్స్లో ఏడుగురు బాక్సర్లు బరిలోకి దిగగ�