డెహ్రాడున్ జూన్ 25 :ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆ చాంపియన్ పేదరికం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. సరైన ప్రోత్సాహం, సహకారం అందక రెక్కాడితే గానీ డొక్కాడని �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు భారత్ నుంచి జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహరావు హాజరుకానున్నారు. టోక్యోకు వెళ్లే భారత ప్రతిని�
ఈశతాబ్దపు అత్యుత్తమ బ్యాట్స్మన్గా సచిన్ న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్ 21వ శతాబ్దానికి గాను అత్యుత్తమ టెస్టు బ్యాట్స్మన్గా నిలిచాడు. కెరీర్లో 51 టెస్టు శతక�
ఢిల్లీ ,జూన్ 19:2021సంవత్సరానికిగాను క్రీడా పురస్కారాల నామినేషన్లు,దరఖాస్తులు ఆహ్వానిస్తూ గత నెల 20న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 21వరకు ఉన్న దరఖాస్తుల గడువు తేదీని జూన్ 28వ త
బుడాపెస్ట్: పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మైదానంలో తన అద్భుత ఆటతీరుతో ఇప్పటికే లెక్కకు మిక్కిలి రికార్డులను తన పేరిట లిఖించుకున్న రొనాల్డో సోషల్ మీడ�
టెస్ట్ ఛాంపియన్ను ఒక్క మ్యాచ్ నిర్వహించడం ద్వారా నిర్ణయించడం సరికాదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ విధానంతో టెండూల్కర్ విభేదించారు. ప�
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత జట్టు ప్రకటన సౌతాంప్టన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ కోసం టీమ్ఇండియా మంగళవారం జట్టును ప్రకటించింది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న పోరు �
ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరిన జిదాన్చెక్.. తొలి స్లొవేనియన్గా రికార్డు ఇప్పటి వరకు మేజర్ టోర్నీల్లో కనీసం రెండో రౌండ్ కూడా దాటని తమార జిదాన్చెక్.. అదిరిపోయే ఆటతో ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్కు చేరింది
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టోక్యో ఒలింపిక్స్ అర్హత విషయంలో తెలంగాణ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, సిక్కిరెడ్డి, శ్రీకాంత్కు అన్యాయం జరిగిందని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కర�
2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకే అభిమానుల ఓటు దుబాయ్: క్రికెట్లో అత్యుత్తమ టెస్టు సిరీస్గా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకే అభిమానులు పట్టం కట్టారు. ఈ ఏడాది జనవరి 19న ఆసీస్�