మూడో రౌండ్ చేరిన అమెరికా స్టార్.. అగట్, బెన్కిక్ నిష్క్రమణ తొలిపోరులో జొకోవిచ్ గెలుపు.. ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: 23 గ్రాండ్స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్లో మూడో రౌండ్కు దూ�
ఖతార్తో భారత్ పోరు నేడు దోహా: ఫిఫా ప్రపంచకప్, ఆసియా కప్ అర్హత పోటీల్లో భాగంగా భారత ఫుట్బాల్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం ఆసియా చాంపియన్స్ ఖతార్తో టీమ్ఇండియా తలపడనుంది. ప్రపంచకప్ అర్హ�
సిడ్నీ: కరోనా వైరస్ విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్కు ఆస్ట్రేలియా క్రికెటర్లు బాసటగా నిలువబోతున్నారు. కరోనా కష్టాల్లో ఉన్న భారత్కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. యునిసెఫ్ ఆస్ట్రేలియ�
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నీల్లో బరిలోకి దిగి సత్తాచాటుదామనుకుంటున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు కాలం కలిసి రావడం లేదు. గత ఏడాది మార్చిలో టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించినప్పటి
ఇకపై వరల్డ్ కప్లో 14 జట్లు.. టీ20 కప్లో 20.. | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024-2031 మధ్య ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ఫ్యూచర్స్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ను మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీ�
న్యూజిలాండ్ వెటరన్ ఆల్ రౌండర్ రిచర్డ్ హాడ్లీ విరాట్ సేన ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. క్రికెట్కు భారత్ ఎంతో అవసరమన్నారు. టెస్ట్ క్రికెట్లో పురోగతి కనిపిస్తున్నదని చెప్పారు.
జూనియర్ రెజ్లర్ సాగర్ ధంఖర్ హత్య కేసులో ఒలింపియన్ సుశీల్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు ఒక అనుచరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒలింపిక్స్ నిర్వహణకు ఇంకా 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జపాన్ ప్రజలంతా ఒలింపిక్స్ను బహిష్కరించాలని కోరుతుండగా.. ప్రభుత్వం మాత్రం మొండిపట్టుదలతో ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటగాళ్లు ప్రభుత్వం తీరుపై మ
కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపిఎల్) ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న ఈ టోర్నమెంట్.. వాయిదా కా�