Kashmir Premier League : పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తున్న కశ్మీర్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) లో ఆడకూడదంటూ బీసీసీఐ తనకు వార్నింగ్ ఇచ్చిందని ఆరోపించారు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షలీ గిబ్స్. ఒకవేళ తమ మాట �
శ్రీలంకతో టీమిండియా ఆడిన తొలి వన్డేలో 10 రికార్డులు నమోదయ్యాయి. తొలి వన్డేలో శ్రీలంక జట్టును భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో యువ క్రికెటర్లు తమ సత్తా ఏంటో చూపించి కొత్త రికార్డులు నమోదయ్యాల�
న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమీత్ నాగల్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. కరోనా వైరస్ కారణంగా ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న క్రీడల నుంచి పలువురు ఆటగాళ్లు తప్పుకోవడంతోర్యాంకింగ్స్ ఆధా�
బీజింగ్: టోక్యో ఒలింపిక్స్లో చైనా భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది. మొత్తం 777 మందితో కూడిన బృందంలో 431 మంది అథ్లెట్లు ఉన్నారని చైనా అధికారిక వార్తాసంస్థ జినుహ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులో 298 మహిళా అ
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక హాకీ, రెజ్లింగ్, బాక్సింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్ ఇలా ప్రధాన క్రీడల్లో భారత్కు ఒలింపిక్ పతకాలు దక్కినా.. అథ్లెటిక్స్లో మాత్రం అది అందని ద్రాక్షగానే మిగిలింది. శతాబ్దక
ముంబై: బాలీవుడ్లో ప్రముఖ క్రికెటర్ల బయోపిక్ సినిమాల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మహమ్మద్ అజారుద్దీన్, ధోనీ జీవిత చరిత్రల నేపథ్యంలో సినిమాలు రూపుదిద్దుకోగా, �
గుండెపోటుతో దిగ్గజ క్రికెటర్ హఠాన్మరణం న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ హీరో యశ్పాల్ శర్మ (66) మృతి చెందారు. ఢిల్లీలో మంగళవారం ఉదయం వాకింగ్ చేశాక ఇంటికి వచ్చిన ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గ
రెండో రౌండ్కు చేరిన రోజర్ వింబుల్డన్ లండన్: స్విస్ దిగ్గజం, 20 గ్రాండ్స్లామ్ టైటిళ్ల విజేత రోజర్ ఫెదరర్ వింబుల్డన్ టోర్నీ తొలి రౌండ్లో గట్టెక్కాడు. చెరో రెండు సెట్లు గెలిచిన తరుణంలో ప్రత్యర్�
ఇంటర్స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పటియాల: జాతీయ ఇంటర్స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్లు కాంస్య పతకాలతో మెరిశారు. మంగళవారం జరిగిన మహిళల 4 X 100 మీటర్ల రిలే రేసులో జి�
డెహ్రాడున్ జూన్ 25 :ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆ చాంపియన్ పేదరికం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. సరైన ప్రోత్సాహం, సహకారం అందక రెక్కాడితే గానీ డొక్కాడని �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు భారత్ నుంచి జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహరావు హాజరుకానున్నారు. టోక్యోకు వెళ్లే భారత ప్రతిని�
ఈశతాబ్దపు అత్యుత్తమ బ్యాట్స్మన్గా సచిన్ న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్ 21వ శతాబ్దానికి గాను అత్యుత్తమ టెస్టు బ్యాట్స్మన్గా నిలిచాడు. కెరీర్లో 51 టెస్టు శతక�
ఢిల్లీ ,జూన్ 19:2021సంవత్సరానికిగాను క్రీడా పురస్కారాల నామినేషన్లు,దరఖాస్తులు ఆహ్వానిస్తూ గత నెల 20న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 21వరకు ఉన్న దరఖాస్తుల గడువు తేదీని జూన్ 28వ త