Football | భారత మాజీ ఫుట్బాలర్, దిగ్గజ క్రీడాకారుడు సుభాస్ భోమిక్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 72 ఏళ్ల సుభాస్.. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఓపెన్ టూ ఆల్ టోర్నమెంటు శుక్రవారం రాత్రి ముగిశాయి. గ్రామీణ స్థాయిలో 36జట్లు, ఓపెన్ స్థాయిలో 7జట్లు
క్రీడాకారులకు ప్రోత్సాహకాలు పెంచిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహే�
కులకచర్ల : క్రీడలతో గ్రామాల్లో స్నేహాభావం పెంపొందుతాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర
కేశంపేట : గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో యు వజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట�
Kashyap | భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. గతంలో కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకంతో సత్తాచాటిన కశ్యప్.. పిక్క గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆరు వారాలపాటు
క్రీడలుఒలింపిక్స్ టోక్యో ఒలింపిక్స్ 2021 జూలై 23 నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు కొనసాగాయి. ఒలింపిక్స్ను జపాన్ నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో టోక్యోలో 1964లో సమ్మర్ ఒలింపిక్స్ను నిర్వహించారు. 2020 ఒలింపిక్స్�
క్రికెట్..క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న క్రేజ్ మామూలు కాదు. కోట్లాది మంది మది దోచిన క్రీడగా వెలుగొందుతున్న భారత క్రికెట్ ఈ ఏడాది ఒకింత ఒడిదుడుకుల పయనంగా సాగింది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీకి పయనమయ్యే హైదరాబాద్ క్రికెట్ జట్టులో మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్ జట్టు�
విజయానికి ఆరు వికెట్ల దూరంలో భారత్ దక్షిణాఫ్రికా లక్ష్యం 305, ప్రస్తుతం 94/4 భారత్ రెండో ఇన్నింగ్స్ 174 ఆలౌట్ దక్షిణాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలువాలన్న పట్టుదలతో ఉన్న భారత్ ఆ దిశగా దూసుకెళుత
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గోల్ఫ్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) విద్యార్థి మాల అనూష అదరగొట్టింది. పాల్గొన్న తొలి టోర్నీలోనే అద్భుత ప్రదర్శన కనబరిచి రన్నరప్గా నిలిచింది. �
వికారాబాద్ : యువత క్రీడల్లో ప్రతిభను కనబర్చి ప్రాంతానికి మంచి పేరు ప్రక్యాతలు తీసుకరావాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో వీ�
గాలె: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక.. తొలి టెస్టులో వెస్టిండీస్పై 187 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 348 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 52/6తో గురువారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనస�