బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్కు ఏదీ కలిసి రావడం లేదు. అప్పటి వరకు మంచి జోష్లో ఉంటున్న తెలుగు జట్టు.. ఆఖరికి వచ్చేసరికి ఒత్తిడికి లోనై వెనుకంజలో నిలుస్తున్నది. సో�
న్యూఢిల్లీ: అనూహ్య పరిణామాల మధ్య టీమ్ఇండియా వన్డే జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ తొలి పరీక్షలో ఆకట్టుకున్నాడని లిటిల్ మాస్టర్ సునిల్ గవాస్కర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్తో తొలి వన్డేలో రోహి�
అంటిగ్వా: దేశానికి ఐదో ప్రపంచకప్ అందించిన యువ భారత జట్టు కెప్టెన్ యష్ ధుల్.. ఐసీసీ ‘మోస్ట్ వ్యాల్యుబుల్ టీమ్’కు సారథిగా ఎంపికయ్యాడు. శనివారం అర్ధరాత్రి ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యంగ్ఇ
ఫెదరర్, జొకోవిచ్ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఆస్ట్రేలియా ఓపెన్లో జయభేరి హోరాహోరీ పోరులో మెద్వెదెవ్ ఓటమి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ అద్భుతం చేశాడు. కాలి గాయం ఇబ
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక వింటర్ ఒలింపిక్స్లో సత్తాచాటుతానని భారత యువ స్కీయర్ అరిఫ్ ఖాన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. వచ్చే నెల 4 నుంచి మొదలవుతున్న బీజింగ్ ఒలింపిక్స్లో అరిఫ్ ఖాన్ భారత్ తరఫు�
పోర్ట్ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. క్వీన్స్పార్క్ ఓవల్లో ఐర్లాండ్, జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న సమయంలో భూకంపం సంభవించింది. జింబ�
పట్నాపై జైపూర్ ఘన విజయం బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో జైపూర్ పింక్పాంథర్స్ అదరగొట్టింది. ఆదివారం మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్లో జైపూర్ 51-30 తేడాతో ఘన విజయం సాధించింది. అస�
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ యాషెస్ టెస్టు డ్రా కాన్బెర్రా: ఇది కదా మ్యాచ్ అంటే! టెస్టులకు ఉన్న గొప్పదనమేంటో మరోమారు నిరూపితమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళల యాషెస్ టెస్టు మ్యాచ్ క్రికెట్ అభిమానులకు క
ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కైవసం ఫైనల్లో కొలిన్స్పై జయభేరి కల నెరవేరినట్లుంది. గతంలో చాలాసార్లు చెప్పినట్లు ఆస్ట్రేలియాలో పుట్టినందుకు గర్విస్తున్నా. ఫైనల్ పోరులో ప్రేక్షకుల నుంచి లభించిన మద్దతును
చెన్నై: చక్కటి ప్రదర్శనతో దుమ్మురేపుతున్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. మరో రౌండ్ మిగిలుండగానే టాటా స్టీల్ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. తద్వారా.. పి. హరికృష్ణ, అధిబన్, విదిత్ గుజ
సీనియర్ షట్లర్ మాళవికను ఓడించి ఒడిశా ఓపెన్ ఫైనల్కు కటక్: భారత యువ షట్లర్ ఉన్నతిహుడా సంచలన విజయం సాధించింది. సయ్యద్ మోదీ ఓపెన్ రన్నరప్ మాళవిక బన్సోద్ను ఓడించి ఒడిశా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లి�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ మహిళల సీనియర్ హ్యాండ్బాల్ టోర్నీకి హైదరాబాద్ వేదికగా కాబోతున్నది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 3 వరకు జరుగనున్న ఈ టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత పాంత్రాలు, �