సీనియర్ షట్లర్ మాళవికను ఓడించి ఒడిశా ఓపెన్ ఫైనల్కు కటక్: భారత యువ షట్లర్ ఉన్నతిహుడా సంచలన విజయం సాధించింది. సయ్యద్ మోదీ ఓపెన్ రన్నరప్ మాళవిక బన్సోద్ను ఓడించి ఒడిశా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లి�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ మహిళల సీనియర్ హ్యాండ్బాల్ టోర్నీకి హైదరాబాద్ వేదికగా కాబోతున్నది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 3 వరకు జరుగనున్న ఈ టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత పాంత్రాలు, �
ఆసియా టీమ్ చాంపియన్షిప్కు భారత జట్టు న్యూఢిల్లీ: ఆసియా టీమ్ చాంపియన్షిప్లో ఇండియా ఓపెన్ టైటిల్ విజేత లక్ష్యసేన్, సయ్యద్ మోదీ ఓపెన్ రన్నరప్ మాళవిక బన్సోద్ ఆధ్వర్యంలో భారత షట్లర్ల బృందం పాల�
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత చెస్ బృందానికి దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ మెంటార్గా వ్యవహరించనున్నాడు. సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం అఖిల భారత చెస్ సమాఖ్య (ఏ�
పారిస్: వ్యాక్సినేషన్పై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆస్ట్రేలియా ఓపెన్కు దూరమైన ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్లో కరోనా ఆంక్
స్టార్ షట్లర్ సింధు హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : సైబర్ వేధింపులు తాను కూడా ఎదుర్కొన్నట్లు స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. ఇంటర్నెట్ వినియోగం మన జీవితంలో భాగమైందని వీటిలో విద్య, స్ఫూర్తి
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో వరల్డ్ జెయింట్స్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో ఆసియా లయన్స్పై విజయం సాధించింది.
మెద్వెదెవ్తో పోటీకి రెడీ ప్రధాన ప్రత్యర్థుల గైర్హాజరీలో.. నిలకడైన ప్రదర్శనతో దూసుకెళ్తున్న స్పెయిన్ బుల్ నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ఫైట్కు అర్హత సాధించాడు. దాదాపు ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్�
బాల పురస్కారం గ్రహీతకు మంత్రి అభినందన హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న తెలంగాణ యువ పర్వతారోహకుడు తేలుకుంట విరాట్చంద్రను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్
20 ఎకరాల భూమి అప్పగింత ప్రక్రియ పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తాం ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి వెల్లడి గజ్వేల్, జనవరి 28: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగ�
దుబాయ్: భారత్కు చెందిన ఓ బిజినెస్మ్యాన్ స్పాట్ ఫిక్సింగ్ చేసేందుకు డబ్బులిచ్చి బెదిరించాడని ఆరోపించిన జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. స్పాట్ ఫిక్సింగ్కు ప�
జూన్లో నాకౌట్ మ్యాచ్లు: బీసీసీఐ న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీని ఫిబ్రవరి రెండోవారంలో నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. రెండు విడతలుగా నిర్వహించే ఈ టోర్నీలో మొదట లీగ్ మ్య�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరెట్స్ దుమ్మురేపుతున్నది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పట్నా 52-24తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. పట్నా తరఫున మోను గోయత్ (9), ప్రశాం�
దుబాయ్: షెడ్యూల్ ప్రకారం మహిళల వన్డే ప్రపంచకప్ నిర్వహిస్తామని సీఈవో ఆండ్రియా నెల్సన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో షెడ్యూల్లో మార్పులు ఏమీ లేవని స్పష్టం చేశారు. మార్చి 4 నుంచి న్యూజిలాండ్
మస్కట్: ఆసియా కప్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని ముద్దాడింది. శుక్రవారం జరిగిన ప్లే ఆఫ్ పోరులో భారత్ 2-0తో చైనాను ఓడించి తృతీయ స్థానంలో నిలిచింది. షర్మిలా దేవి (13వ ని), గుర్జిత్ కౌర్ (19వ ని) మెరవడ�