జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడాలని భారత్కు చెందిన ఓ వ్యాపారవేత్త తనను బెదిరించాడని జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ
బార్బడోస్: చివరి క్షణం వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన టీ20 పోరులో ఇంగ్లండ్ ఓ పరుగు తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో విండీస్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా.. మూడు సిక్సర్లు, 2 ఫోర్లు బా
ఆస్ట్రేలియా ఓపెన్ మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్లో నాలుగో సీడ్ స్టిఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్) క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్�
ఐపీఎల్ కొత్త జట్టు పేరు ఖరారు లక్నో: ఈ సీజన్తో ఐపీఎల్లో కొత్తగా అడుగు పెట్టనున్న లక్నో ఫ్రాంచైజీ తమ జట్టు పేరు నిర్ణయించింది. అభిమానుల అభిష్టం మేరకు తమ టీమ్కు లక్నో సూపర్ జెయింట్స్గా నామకరణం చేసిన�
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) అదరగొట్టింది. సోమవారం ఎస్సీ ఈస్ట్బెంగాల్తో జరిగిన మ్యాచ్లో హెచ్ఎఫ్సీ 4-0 తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ త�
మూడో వన్డేలోనూ టీమ్ఇండియా ఓటమి ఉత్కంఠ పోరులో 4 పరుగులతో దక్షిణాఫ్రికా గెలుపు సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియాకు.. వన్డే సిరీస్లోనూ నిరాశే ఎదురైంది. తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయాల వైపు
సయ్యద్ మోదీ టైటిల్ కైవసం రెండేండ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పీవీ సింధు ఎట్టకేలకు తన కోరిక తీర్చుకుంది. కరోనా కష్టకాలంలో సాగిన టోర్నీలో వరుస విజయాలతో దుమ్మురేపిన తెలుగమ్మాయి.. సయ్యద్�
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు ప్రైమ్ వాలీబాల్ లీగ్ జరుగనుంది. ఈ లీగ్ పోస్టర్ను ఆదివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో క్రీడా మంత్రి శ్రీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ మరో పరాజయాన్ని చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ చేతిలో 36-31తో తెలుగు జట్టు ఓడిపోయింది. అంకిత్ (7), ఆకాశ్ చౌదరి (5), రా�
నాదల్, బార్టీ ముందంజ ఆస్ట్రేలియా ఓపెన్ మెల్బోర్న్: ఈ సీజన్తో కెరీర్కు వీడ్కోలు పలుకనున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబ�
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీ మస్కట్: తొలి మ్యాచ్లో చక్కటి విజయంతో ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో శుభారంభం చేసిన భారత జట్టు.. రెండో మ్యాచ్లో ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 0-2తో ఆసియా క్రీడల స్వ
Football | భారత మాజీ ఫుట్బాలర్, దిగ్గజ క్రీడాకారుడు సుభాస్ భోమిక్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 72 ఏళ్ల సుభాస్.. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఓపెన్ టూ ఆల్ టోర్నమెంటు శుక్రవారం రాత్రి ముగిశాయి. గ్రామీణ స్థాయిలో 36జట్లు, ఓపెన్ స్థాయిలో 7జట్లు
క్రీడాకారులకు ప్రోత్సాహకాలు పెంచిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహే�