న్యూఢిల్లీ: భారత బ్యాటర్ వీఆర్ వనిత క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికింది. సోమవారం ట్విటర్ వేదికగా తన రిటైర్మెంట్ను ప్రకటించింది. 2014లో భారత మహిళా జట్టులోకి అరంగేట్రం చేసిన వనిత.. టీమ్ఇం�
టీమ్ఇండియా యువ పేసర్ దీపక్ చాహర్ గాయపడ్డాడు. విండీస్తో ఆఖరి మ్యాచ్లో చాహర్ కండరాల గాయానికి గురయ్యాడు. రెండు వికెట్లు పడగొట్టి మంచి జోరు మీదున్న తరుణంలో ఒక్కసారిగా రనప్ మధ్యలోనే ఆగిపోయాడు. ఇదిలా
ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 20: స్థానిక జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా తెలంగాణ బ్యాడ్మింటన్ టోర్నీ ఆదివారం మొదలైంది. పోటీలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎ
sports ఆరు వికెట్లతో విజృంభణ చండీగఢ్పై హైదరాబాద్ భారీ విజయం కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ అదిరిపోయే బోణీ కొట్టింది. చండీగఢ్పై 217 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 401 పరుగుల భారీ
మాజీ కెప్టెన్కు రోహిత్ మద్దతు కోల్కతా: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచాడు. పదే పదే అతడి ఫామ్ గురించి మాట్లాడి అనవసరమైన అనుమానాలు లేవనెత్తడం తగదని హిట్�
క్వీన్స్టౌన్: కివీస్ పర్యటనలో భారత మహిళల జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. వచ్చే నెలలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా రెండు నెలల ముందుగానే న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన మిథాలీ బృందం.. �
మూడో టీ20లోనూ లంక చిత్తు కాన్బెర్రా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే శ్రీలంకపై సిరీస్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ నిత్య ఖాతాలో కాంస్య పతకం చేరింది. గతేడాది వరంగల్ వేదికగా జరిగిన 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నిత్య..మహిళల 100 మీటర్ల రేసులో నాలుగో స్థానంలో న�
ముంబై జట్టుకు ఎంపికైన రాహుల్ శామీర్పేట, ఫిబ్రవరి 14: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువ క్రికెటర్. మారుమూల ప్రాంతంలో పుట్టినా..క్రికెట్పై మక్కువతో కష్టపడి పైకి ఎదిగాడు. అంచలంచెలుగ�
బెంగళూరు: వరుస విజయాలతో ఇప్పటికే నాకౌట్కు అర్హత సాధించిన జట్టుకు.. పరాజయాల బాట వీడేందుకు తీవ్రంగా శ్రమిస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగున స్థిరపడ్డ టీమ్కు మధ్య జరిగిన పోరులో టేబుల్ టాపర్నే విజయం వరిం�
ఆసియా టీమ్ చాంపియన్షిప్ షాహ్ ఆలమ్ (మలేషియా): సీనియర్ల గైర్హాజరీలో భారత యువ బ్యాడ్మింటన్ బృందం.. ఆసియా టీమ్ చాంపియన్షిప్నకు రెడీ అయింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీ పురుషుల జట్టు�
చెన్నై: భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారికకు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య సందేశాలతో కూడిన లేఖను హారికతో పాటు మరికొంత మంది చెస్ ప్లేయర్లకు పంపడం సంచలనం కల్గించింది.
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ బీజింగ్: ప్రతిష్ఠాత్మక బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏకైక భారత స్కీయర్ ఆరిఫ్ ఖాన్.. జెయింట్ స్లాలమ్ ఈవెంట్లో 45వ స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పోట�