బెంగళూరు: వరుస విజయాలతో ఇప్పటికే నాకౌట్కు అర్హత సాధించిన జట్టుకు.. పరాజయాల బాట వీడేందుకు తీవ్రంగా శ్రమిస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగున స్థిరపడ్డ టీమ్కు మధ్య జరిగిన పోరులో టేబుల్ టాపర్నే విజయం వరిం�
ఆసియా టీమ్ చాంపియన్షిప్ షాహ్ ఆలమ్ (మలేషియా): సీనియర్ల గైర్హాజరీలో భారత యువ బ్యాడ్మింటన్ బృందం.. ఆసియా టీమ్ చాంపియన్షిప్నకు రెడీ అయింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీ పురుషుల జట్టు�
చెన్నై: భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారికకు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య సందేశాలతో కూడిన లేఖను హారికతో పాటు మరికొంత మంది చెస్ ప్లేయర్లకు పంపడం సంచలనం కల్గించింది.
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ బీజింగ్: ప్రతిష్ఠాత్మక బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏకైక భారత స్కీయర్ ఆరిఫ్ ఖాన్.. జెయింట్ స్లాలమ్ ఈవెంట్లో 45వ స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పోట�
సిడ్నీ: ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఒత్తిడిని జయించిన ఆస్ట్రేలియాను విజయం వరించింది. సూపర్ ఓవర్లో ఫలితం తేలిన రెండో టీ20లో తుదికంటా పోరాడిన శ్రీలంక చివరకు ఓటమి వైపు నిలిచింది. ఆదివారం జరిగిన పోరులో తొలు
బెంగళూరు: తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని జోడీ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-రామ్కుమార్ రామనాథన్ జంట 6-3, 6-4తో �
షిరాజ్ (ఇరాన్): భారత యువ షట్లర్ తస్నీమ్ మీర్ ఇరాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ ట్రోఫీ కైవసం చేసుకుంది. మహిళల జూనియర్ విభాగంలో ప్రపంచ నంబర్వన్గా నిలిచిన ఏకైక భారత ప్లేయర్గా రికార్డుల్లోకెక్కిన తస్నీ�
ఆస్ట్రేలియా టూర్పై రహానే సంచలన వ్యాఖ్యలు పరోక్షంగా మాజీ కోచ్ రవిశాస్త్రిపై విమర్శలు న్యూఢిల్లీ: తన నిర్ణయాలను తమవిగా చేసుకుని కొందరు క్రెడిట్ చేసుకుంటున్నారని భారత సీనియర్ ఆటగాడు అజింక్య రహానే అన�
హైదరాబాద్, ఫిబ్రవరి10(నమస్తే తెలంగాణ): భారత్ స్పోర్ట్స్ సూపర్ పవర్గాఎదిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొంది. రాష్ట్రంలో ప్రతిభ కల్గిన ప్లేయర్లకు కొదువలేదని అంది. గురువా�
బెంగళూరుతో హైదరాబాద్ పోరు నేడు ఇండియన్ సూపర్ లీగ్ గోవా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్లో అత్యుత్తమ జట్లు అన్నదగ్గ వాటిలో ముందంజంలో ఉండే హైదరాబాద్ ఫుట్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరేట్స్ జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా 43-26 తేడాతో పుణెరి పల్టాన్పై ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు గెలుపును ఖాతా�
అహ్మదాబాద్: విరాట్ కోహ్లీ నుంచి టీమ్ఇండియా క్యాప్ అందుకోవడంతో తన కల నెరవేరిందని భారత ఆల్రౌండర్ దీపక్ హుడా పేర్కొన్నాడు. వెస్టిండీస్తో రెండో వన్డే ముగిసిన తర్వాత బీసీసీఐ టీవీలో సూర్యకుమార్ యాద