రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నీ కొత్తపల్లి, మార్చి 10: మాదక ద్రవ్యాలకు వ్యతిరేక ప్రచారంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీ గురువారం మొదలైంది. జ�
హైదరాబాద్: ఐటీఎఫ్ ప్రపంచ జూనియర్ టెన్నిస్ చాంపియన్షిప్లో బరిలోకి దిగే భారత అండర్-14 జట్టుకు హైదరాబాద్కు చెందిన యువ టెన్నిస్ ప్లేయర్ తానియా సరాయి గోగులమంద ఎంపికైంది. వచ్చే నెల 18 నుంచి 23 వరకు జరిగ�
బెంగళూరు: క్రికెట్ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారత్, శ్రీలంక మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 12 నుంచి జరుగనున్న రెండో టెస్టుకు పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గురుకుల విద్యార్థులు చదువుల్లోనే కాదు.. క్రీడల్లోనూ సత్తాచాటుతున్నారు. లక్నో వేదికగా జరిగిన ట్రయల్స్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రాష్ర్టానికి చెందిన యువ రెజ్లర్లు సలోమి, అక్షయ.
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. ఇటీవలే స్ట్రాంజా స్మారక టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసిన నిఖత్.. ప్రపంచ టోర్నీ ట్రయల్స్లోనూ అదరగొట్టి�
కైరో: షూటింగ్ ప్రపంచకప్లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ‘హ్యాట్రిక్’ కొట్టింది. ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో రజతం.. టీమ్ ఈవెంట్లో స్వర్ణం కొల్లగొట్టిన మన అమ్మాయి 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లోనూ పసి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండో-శ్రీలంక మాస్టర్స్ స్విమ్మింగ్ టోర్నీలో తెలంగాణ స్విమ్మర్ షేక్ సాజిదా నాలుగు పతకాలతో అదరగొట్టింది. శ్రీలంకలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో మన అమ్మాయి 4 స్వర్ణాలు కైవసం చ
జాతీయ సీనియర్ చెస్ టోర్నీ కాన్పూర్: జాతీయ సీనియర్ చెస్ టోర్నీలో తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ చాంపియన్గా నిలిచాడు. తనదైన ఆటతో ప్రత్యర్థులపై దూకుడు కనబర్చిన ఈ యువ జీఎం అర్జున్ ఆఖర�
క్రైస్ట్చర్చ్: తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కున్న దక్షిణాఫ్రికా.. రెండో టెస్టుపై పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్లో మంచి స్కోరు చేసిన దక్షిణాఫ్రికా.. ఆదివారం మూడో రోజు ఆట ము�
సెమీస్లో టర్కీ బాక్సర్పై అద్భుత విజయం స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీ న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ పసిడి పోరుకు దూసుకెళ్లింది. ఎదురైన ప్రత్యర్థినల్లా
కేరళ బ్లాస్టర్స్పై అద్భుత విజయం బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) సెమీఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. గత సీజన్లకు భిన్నంగా అద్భుత ప్రదర్శనతో అదరగ�
ఆరేండ్ల తర్వాత టీ20ల్లో అగ్రస్థానానికి దుబాయ్: ఆరేండ్ల తర్వాత టీ 20 ఫార్మాట్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకుంది. వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం ద్వా