దుబాయ్: భారత్కు చెందిన ఓ బిజినెస్మ్యాన్ స్పాట్ ఫిక్సింగ్ చేసేందుకు డబ్బులిచ్చి బెదిరించాడని ఆరోపించిన జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. స్పాట్ ఫిక్సింగ్కు ప�
జూన్లో నాకౌట్ మ్యాచ్లు: బీసీసీఐ న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీని ఫిబ్రవరి రెండోవారంలో నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. రెండు విడతలుగా నిర్వహించే ఈ టోర్నీలో మొదట లీగ్ మ్య�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరెట్స్ దుమ్మురేపుతున్నది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పట్నా 52-24తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. పట్నా తరఫున మోను గోయత్ (9), ప్రశాం�
దుబాయ్: షెడ్యూల్ ప్రకారం మహిళల వన్డే ప్రపంచకప్ నిర్వహిస్తామని సీఈవో ఆండ్రియా నెల్సన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో షెడ్యూల్లో మార్పులు ఏమీ లేవని స్పష్టం చేశారు. మార్చి 4 నుంచి న్యూజిలాండ్
మస్కట్: ఆసియా కప్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని ముద్దాడింది. శుక్రవారం జరిగిన ప్లే ఆఫ్ పోరులో భారత్ 2-0తో చైనాను ఓడించి తృతీయ స్థానంలో నిలిచింది. షర్మిలా దేవి (13వ ని), గుర్జిత్ కౌర్ (19వ ని) మెరవడ�
కుల్దీప్యాదవ్కు మళ్లీ పిలుపు విండీస్తో సిరీస్లకు జట్ల ఎంపిక న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్లేయర్లను మార్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో వైట్వాష్
అడిలైడ్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో ధోనీ అత్యంత చురుకైన క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు. వివిధ దేశాల
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్ తండ్రయ్యాడు. యువీ భార్య హజెల్ కీచ్ మంగళవారం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా యువీ అభిమానులతో పంచుకున్నాడు. ‘నా అభిమానులు, స్
ఆసియా కప్ మహిళల హాకీ మస్కట్: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో భారత టైటిల్ ఆశలకు గండిపడింది. ఎలాగైనా ట్రోఫీని నిలబెట్టుకోవాలని బరిలోకి దిగిన టీమ్ఇండియాకు భంగపాటు ఎదురైంది. బుధవారం రసవత్త�
దుబాయ్: భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ఐసీసీ వన్డే ర్యాంకులను నిలబెట్టుకున్నారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో మాజీ కెప్టెన్ కోహ్లీ 836 పాయింట్లతో రెండో
న్యూఢిల్లీ: దేశీయ ఫుట్బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీ వాయిదా పడింది. దేశంలో కరోనా ఉధృతి కారణంగా ఫిబ్రవరి 20 నుంచి కేరళలోని మలప్పురం వేదికగా జరుగాల్సిన టోర్నీని వాయిదా వేస్తున్నట్లు అఖిల భారత ఫుట్బాల్ సమా�
భారీ అంచనాల మధ్య దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టి తొలి టెస్టులో తిరుగులేని విజయం సాధించిన టీమ్ఇండియాకు.. ఆ తర్వాత ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా రెండు టెస్టుల్లో ఓడి టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్.. ఆ తర్�
యువ పర్వతారోహకుడి ప్రతిభకు గుర్తింపు సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యువ పర్వతారోహకుడు తేలుకుంట విరాట్ చంద్ర ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. పసిప్రాయంలోనే అత్యున్నత శిఖరాలు అధిరోహిస్త�
ప్రతిష్ఠాత్మక ఐసీసీ అవార్డు కైవసం దుబాయ్: టీమ్ఇండియా యువ క్రికెటర్ స్మృతి మందన… మళ్లీ మెరిసింది. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన సూపర్ ఫామ్తో అదరగొడుతున్న మందనను ప్రతిష్ఠాత్మక ఐసీసీ ‘వుమన్ క్రికెట�