ఉలాన్బాతర్: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు జోరు కనబరుస్తున్నారు. పురుషుల విభాగంలో ఇప్పటికే ఐదు కాంస్యాలు దక్కగా.. తాజాగా మహిళా రెజ్లర్లు పతకాల ఖాతా తెరిచారు. మంగోలియా వేదికగా గురువా�
టెక్నికల్గా బాగా మెరుగయ్యాను మీడియాతో రాష్ట్ర యువ బాక్సర్ న్యూఢిల్లీ: రానున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో సత్తాచాటుతానని యువ బాక్సర్ నిఖత్ జరీన్ ధీమా వ్యక్తం చేసింది. ఇస్తాంబుల్ వే�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న ఉద్యోగ నోటిఫికేషన్లలో ప్లేయర్లందరూ క్రీడాకోటాను సద్వినియోగం చేసుకోవాలని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పబ�
ప్రపంచ మాజీ నంబర్వన్, రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా తన అభిమానులకు శుభవార్త తెలిపింది. పుట్టిన రోజు నాడే తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘అమూల్యమైన రోజులు ఆరంభమయ్య
చెన్నై: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్కు సంబంధించి కౌంట్డౌన్ ప్రారంభమైంది. చెన్నై వేదికగా జూలై 28 నుంచి ప్రారంభమయ్యే 44వ చెస్ ఒలింపియాడ్ కౌంట్డౌన్ను ప్రపంచ మాజీ చాంపియన్, భారత చెస్ దిగ్గజం విశ్వ�
ముంబై: భవిష్యత్తు దృష్ట్యా యువ ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్న తమ జట్టు ప్రస్తుతం సంధి దశలో ఉందని ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 15వ సీజన్లో ఆడిన తొలి ఐదు మ్యాచ�
లండన్: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. వ్యక్తిగత ప్రదర్శన అద్భుతంగా ఉన్నా.. జట్టు నిలకడగా విఫలమవుతుండటంతో రూట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్కు పె�
జాతీయ టీమ్ చెస్ చాంపియన్షిప్ హైదరాబాద్: మహారాష్ట్ర వేదికగా జరిగిన జాతీయ టీమ్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్లు రాజా రిత్విక్, హర్ష భరత్కోటి జోడీ స్వర్ణ పతకంతో మెరిసింది. ఎయి�
పుణె: ఐపీఎల్ 15వ సీజన్లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా పడింది. బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై నిర్ణీత సమయంలో ఓవర్�
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 8 : జాతీయస్థాయి టార్గెట్బాల్ టోర్నీలో తెలంగాణ విజేతగా నిలిచింది. 15 రాష్ర్టాలకు చెందిన 21 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బాలుర విభాగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలువగా, బీహార్, తమిళన�
క్రిస్ట్చర్చ్ : మహిళల వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. 71 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను మట్టికరిపించి ఏడోసారి టైటిల్ను ఎగరేసుకొనిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 356 పరుగులు చే
నిజామాబాద్ స్పోర్ట్స్: ఈజిప్టుతో స్నేహపూర్వక మ్యాచ్ల కోసం ఎంపిక చేసిన భారత సీనియర్ మహిళల జట్టులో తెలంగాణ యువ ఫుట్బాలర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న సౌమ్య..ఈనెల
ఎస్డీఎఫ్ నిధులు రూ.3.24 కోట్లు.. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.60 లక్షలు శరవేగంగా సీసీరోడ్ల నిర్మాణ పనులు ఆలేరు రూరల్, మార్చి 28 : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పల్లె ప్రగతితో ఇప్పటికే
సౌత్జోన్ టోర్నీలో ఏడు పతకాలు హైదరాబాద్, ఆట ప్రతినిధి: ధనవంతుల క్రీడగా పేరొందిన గోల్ఫ్లో మన రాష్ట్ర గురుకుల విద్యార్థులు అదరగొట్టారు. కోలార్(కర్ణాటక) వేదికగా జరిగిన సౌత్జోన్ గోల్ఫ్ టోర్నీలో గురు�