వీరవిహారం, విజృంభణ అనే పదాలు చిన్నబోయేలా! విధ్వంసం, వీరంగం అనే ఉపమానాలే తక్కువయ్యేలా! ఇంగ్లండ్ జట్టు వన్డే క్రికెట్లో నయా చరిత్ర లిఖించింది!! ఫిల్ సాల్ట్, డేవిడ్ మలన్, జోస్ బట్లర్ వీరోచిత శతకాలకు..ల
లార్డ్స్ టెస్టులో తొలిరోజే 17 వికెట్లు ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య గురువారం ప్రారంభమైన తొలి టెస్టు లో బౌలర్లు పండుగ చేసుకున్నారు. పిచ్ నుంచి అందుతున్న సహకారంతో ఫాస్ట్ బ
ముంబై: ఐపీఎల్లో తనకు గాయం కావడం దురదృష్టమని భారత సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలిపాడు. దీనికోసం మరోసారి బెంగళూరులోని ఎన్సీఏ
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే రజత పతకం కైవసం చేసుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత షూటర్ ఫైనల్లో తడబడ్డాడు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్స్ ఈవెంట్ ఫైన�
టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోని పై బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. చెక్ బౌన్స్ అయిన కేసులో ధోని పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఓ ఎ
క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ లో Lords స్టేడియానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. England జట్టుకు ఉన్న అభిమానుల కంటే లార్డ్స్ స్టేడియానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది క్రిక�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సబ్జూనియర్ త్రోబాల్ చాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు విజేతగా నిలిచింది. సఫీల్గూడలో సోమవారం జరిగిన టోర్నీ ఫైనల్లో తెలంగాణ 15-9, 15-8 తేడాతో ఢిల్లీపై అద్భుత విజయం సాధిం�
ఆల్ఇండియా సబ్జూనియర్ బాక్సింగ్ టోర్నీ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కర్ణాటక వేదికగా జరిగిన ఆల్ఇండియా సబ్జూనియర్ జాతీయ బాక్సింగ్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన అనుముల సాయిభార్గవ్రెడ్డి కాంస�
బ్రోచౌర్, జెర్సీలు ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈనెల 28 నుంచి ప్రొ తైక్వాండో టోర్నీ తొలి సీజన్ హైదరాబాద్లో మొదలవుతున్నది. జేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర�
విశ్వ కుటుంబానికి ఆర్థిక సాయం న్యూఢిల్లీ: భారత స్టార్ ప్యాడ్లర్ శరత్ కమల్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువ ప్లేయర్ విశ్వ దీన్దయాలన్ కుటుంబానికి కమల్ అండగా నిలిచాడ�
సూరత్: సీనియర్ మహిళల టీ20 ట్రోఫీని రైల్వేస్ చేజిక్కించుకుంది. సమిష్టి ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ రైల్వేస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. సూరత్ వేదికగా బుధవారం హోరాహోరీ�