క్రిస్ట్చర్చ్ : మహిళల వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. 71 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను మట్టికరిపించి ఏడోసారి టైటిల్ను ఎగరేసుకొనిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 356 పరుగులు చే
నిజామాబాద్ స్పోర్ట్స్: ఈజిప్టుతో స్నేహపూర్వక మ్యాచ్ల కోసం ఎంపిక చేసిన భారత సీనియర్ మహిళల జట్టులో తెలంగాణ యువ ఫుట్బాలర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న సౌమ్య..ఈనెల
ఎస్డీఎఫ్ నిధులు రూ.3.24 కోట్లు.. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.60 లక్షలు శరవేగంగా సీసీరోడ్ల నిర్మాణ పనులు ఆలేరు రూరల్, మార్చి 28 : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పల్లె ప్రగతితో ఇప్పటికే
సౌత్జోన్ టోర్నీలో ఏడు పతకాలు హైదరాబాద్, ఆట ప్రతినిధి: ధనవంతుల క్రీడగా పేరొందిన గోల్ఫ్లో మన రాష్ట్ర గురుకుల విద్యార్థులు అదరగొట్టారు. కోలార్(కర్ణాటక) వేదికగా జరిగిన సౌత్జోన్ గోల్ఫ్ టోర్నీలో గురు�
బంగ్లాదేశ్తో భారత్ కీలక పోరు మహిళల వన్డే ప్రపంచకప్ ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. మెగాటోర్నీలో నిలకడలేమితో సతమతమవుతున్న టీమ్ఇండియా సెమీఫైనల్ బెర్తు కోసం
చెన్నై: బౌలర్ చేతి నుంచి బంతి విడుదల కాకముందే నాన్స్ట్రయికింగ్లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటితే దాన్ని రనౌట్గా పరిగణించనున్నట్లు ప్రకటించిన ఎమ్సీసీ నిర్ణయాన్ని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ �
ప్రేక్షకుల సమక్షంలోనే ఐఎస్ఎల్ ఫైనల్ పనాజీ: కరోనా కష్టకాలంలోనూ నాలుగు నెలలుగా అభిమానులను అలరిస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తుది దశకు చేరుకుంది. తాజా సీజన్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తు�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టైటెండ్ గ్లోబల్ స్పోర్ట్స్, స్కైకింగ్స్ ఫుట్బాల్ అకాడమీ సంయుక్తంగా ప్రతిభాన్వేషణ కోసం శ్రీకారం చుట్టాయి. తెలంగాణ ఫుట్బాల్ సంఘం(టీఎఫ్ఏ) భాగస్వామ్యంతో ఈ నెల 19, 20 తేదీల్లో
జాతీయ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ లీగ్ ఇండియా బెంగళూరులో నిర్వహించిన జాతీయస్థాయి పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో వరంగల్కు చెందిన శ్రీవాణిరెడ్డి స్వర్ణ పతకాలతో మ�
సెయింట్ జాన్స్: ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులు చేయగా.. విండీస్ 375 రన్స్కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో జాక్ క్రాలీ (121), జో రూ�