హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ పురుషుల 51వ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. ఎల్బీ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప
న్యూఢిల్లీ : సంక్షోభంలో చిక్కుకున్న భారత ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్ష పదవికి మేటి ఆటగాడు బైచుంగ్ భూటియా బరిలో దిగాడు. భూటియా రానున్న ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి చివరిరోజు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశ�
బ్రిడ్జ్టౌన్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు.. వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 50 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.2
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గురుకుల విద్యార్థి రవికిరణ్.. జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో మెరిశాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టోర్నీలో రవికిరణ్ జావెలిన్ త్రోలో కంచు మోత మోగించాడు
బెల్ఫాస్ట్: అఫ్గానిస్థాన్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఐర్లాండ్ 3-2తో చేజిక్కించుకుంది. వరుణుడి అంతరాయం మధ్య బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయి�
న్యూఢిల్లీ: పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో నెల రోజుల పాటు ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 ప్ర�
వెల్లింగ్టన్: తానుకూడా ఎన్నోసార్లు జాతి వివక్ష ఎదుర్కొన్నానని న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ పేర్కొన్నాడు. కొంతమంది సహచర ఆటగాళ్లనుంచి వివక్ష ఎదుర్కొన్నానని తన జీవితగాథ ‘బ్లాక్ అండ్ వైట్’ �
మహారాష్ట్రలోని సంగ్లీకి చెందిన సంకేత్ సర్గర్ కుటుంబం.. రోడ్డు పక్కన టీ కొట్టు జీవనాధారంగా గడుపుతున్నది. వెయిట్ లిఫ్టింగ్లో దేశానికి పేరు ప్రఖ్యాతలు సాధించాలనుకున్న తండ్రి మహాదేవ్.. కుటుంబ ఆర్థిక ప�
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగిన మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైంది. అయితే ఈసారి ఇండియాను ఓడించడం మాత్రం అంత ఈజీ
టీమిండియాకు విరాట్ కోహ్లి తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్గా రోహిత్ శర్మ వచ్చాక కూడా సిరీస్కు ఒక కెప్టెన్ అంటూ బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మతో పాటు క�
సీఎస్కే యాజమన్యానికి జడేజాకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని గత కొన్నిరోజులుగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా జడేజా చేసిన ఆ పనితో అవి నిజమేనని తేలిపోయింది.
శ్రీలంక పర్యటనను భారత మహిళల జట్టు విజయంతో ముగించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచులను నెగ్గిన భారత జట్టు.. పల్లెకెల వేదికగా గురువారం జరిగిన చివరి వన్డేలోనూ విజయం సాధించింది.
ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం నుంచి ఇంగ్లండ్ తో మొదలుకావాల్సి ఉన్న టెస్టులో టీమిండియాను జస్ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా కొవిడ్ నుంచి కోలుకోకపోవడంత�
రాష్ట్ర స్విమ్మర్కు మూడు పతకాలు హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాజ్కోట్ వేదికగా జరుగుతున్న 38వ జాతీయ సబ్జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ శివానీ కర్రా పసిడి సహా రజతం, కాంస్యంతో �