కౌంటీ చాంపియన్షిప్ వోర్సెస్టర్: పేలవ ఫామ్తో భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా.. కౌంటీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ససెక్స్ తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే �
ముంబై: గాయం కారణంగా ఐపీఎల్కు దూరమైన పేసర్ ఆడమ్ మిల్నే స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణను ఎంపిక చేసుకుంది. 2020, 2022 అండర్-19 ప్రపంచకప్లలో లంక జట్టుకు ప్రాతినిధ్యం వహించి
లండన్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిష్ఠాత్మక విజ్డన్ అవార్డు రేసులో నిలిచారు. 2022 సంవత్సరానికి విజ్డన్ ప్రకటించిన ‘క్రికెటర్స్ ఆఫ్ ది ఈయర్’ జాబితాలో హిట్మ్య
అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప రాణించడంతో ఒక దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన చెన్నైని ముంబై బౌలర్లు అడ్డుకున్నారు. దీంతో చెన్నై విజయ సమీకరణం 18 బంతుల్లో 42 పరుగులకు చేరింది. ఉనాద్కట్ వేసిన 18వ ఓవర్లో ప్రిట�
ఉలాన్బాతర్: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు జోరు కనబరుస్తున్నారు. పురుషుల విభాగంలో ఇప్పటికే ఐదు కాంస్యాలు దక్కగా.. తాజాగా మహిళా రెజ్లర్లు పతకాల ఖాతా తెరిచారు. మంగోలియా వేదికగా గురువా�
టెక్నికల్గా బాగా మెరుగయ్యాను మీడియాతో రాష్ట్ర యువ బాక్సర్ న్యూఢిల్లీ: రానున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో సత్తాచాటుతానని యువ బాక్సర్ నిఖత్ జరీన్ ధీమా వ్యక్తం చేసింది. ఇస్తాంబుల్ వే�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న ఉద్యోగ నోటిఫికేషన్లలో ప్లేయర్లందరూ క్రీడాకోటాను సద్వినియోగం చేసుకోవాలని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పబ�
ప్రపంచ మాజీ నంబర్వన్, రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా తన అభిమానులకు శుభవార్త తెలిపింది. పుట్టిన రోజు నాడే తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘అమూల్యమైన రోజులు ఆరంభమయ్య
చెన్నై: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్కు సంబంధించి కౌంట్డౌన్ ప్రారంభమైంది. చెన్నై వేదికగా జూలై 28 నుంచి ప్రారంభమయ్యే 44వ చెస్ ఒలింపియాడ్ కౌంట్డౌన్ను ప్రపంచ మాజీ చాంపియన్, భారత చెస్ దిగ్గజం విశ్వ�
ముంబై: భవిష్యత్తు దృష్ట్యా యువ ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్న తమ జట్టు ప్రస్తుతం సంధి దశలో ఉందని ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 15వ సీజన్లో ఆడిన తొలి ఐదు మ్యాచ�
లండన్: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. వ్యక్తిగత ప్రదర్శన అద్భుతంగా ఉన్నా.. జట్టు నిలకడగా విఫలమవుతుండటంతో రూట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్కు పె�
జాతీయ టీమ్ చెస్ చాంపియన్షిప్ హైదరాబాద్: మహారాష్ట్ర వేదికగా జరిగిన జాతీయ టీమ్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్లు రాజా రిత్విక్, హర్ష భరత్కోటి జోడీ స్వర్ణ పతకంతో మెరిసింది. ఎయి�
పుణె: ఐపీఎల్ 15వ సీజన్లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా పడింది. బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై నిర్ణీత సమయంలో ఓవర్�
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 8 : జాతీయస్థాయి టార్గెట్బాల్ టోర్నీలో తెలంగాణ విజేతగా నిలిచింది. 15 రాష్ర్టాలకు చెందిన 21 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బాలుర విభాగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలువగా, బీహార్, తమిళన�