King Kohli | ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ క్రికెట్ అభిమానులకు పండగలాంటిది. సిక్స్లు, ఫోర్లతో పాటు గమ్మత్తు విషయాలు చోటుచేసుకుంటున్నాయి. అందరికి మించి కోహ్లీ అంటూ ఒకరు పోస్టర్ ప్రదర్శించాడు. మరొకరు �
T20 Sensation | టీ20 వరల్డ్ కప్లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇవాళ జరిగిన మ్యాచ్లో వర్షం ఐర్లాండ్కు మద్దతుగా నిలవడంతో ఇంగ్లండ్పై సంచలన విజయం నమోదు చేసుకున్నది. 2011 వరల్డ్ కప్లో కూడా ఇంగ్లండ్ను ఐర్లాండ్ ఓడించ�
Ravi on Kohli | టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై కోహ్లీ ఆడిన మ్యాచ్పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రీ కామెంట్లు చేశారు. ఒక్క మ్యాచ్తో అందరి నోర్లు మూయించాడని భావోద్వేగతంతో చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందని
T20 World cup | ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ పోటీలు ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్లోనే సంచలనం నమోదైంది. ఆసియా కప్ విన్నర్స్గా నిలిచిన శ్రీలంక.. పసికూన నమీబియా చేతిలో ఘోర పరాజయాన్ని మూట కట్టుక
సుప్రీం కోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నది. ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్న
Wisden missed Dhoni | మహేంద్ర సింగ్ ధోనీకి విజ్డెన్ మ్యాగజైన్ తన ఆల్-టైమ్ జట్టులో చోటు కల్పించలేదు. ధోనీకి బదులుగా దినేష్ కార్తీక్ను వికెట్ కీపర్గా ఎంచుకున్నది. ఈ జట్టులో ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్�
రనౌట్ వివాదానికి కేంద్ర బిందువైన ఇంగ్లండ్ మహిళా బ్యాటర్ చార్లెట్ డీన్ ఇకపై తాను క్రీజులోనే ఉంటానని, బౌలర్ బంతిని వేసేవరకు క్రీజ్ను వదలనని వెల్లడించింది. భారత్తో జరిగిన మూడో వన్డేలో దీప్తి శర్మ �
ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ ప్రారంభానికి మరో 20 రోజులే ఉన్న నేపథ్యంలో కంగారూలపై సిరీస్ విజయం సాధించిన టీమ్ఇండియా.. మెగా టోర్నీకి ముందు మరో మూడు మ్యాచ్లు మాత్రమే ఆడనుంది,ఆసీస్తో సిరీస్లో విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన రెండ్రోజులకే భారత జట్టు దక్షిణాఫ్రికాతో కూడా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్నది. ఈ నెల 28న తిరువనంతపురం (కేరళ) లో ఇరు జట్ల మధ్య మొదటి టీ20 జరగాల్సి ఉంది.
మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. మొహాలీలో ముగిసిన తొలి వన్డేలో నెగ్గినా నాగ్పూర్, హైదరాబాద్లలో మాత్రం పరాజయం పాలై సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్లో భారత పేస్ బౌలర్లు దారుణంగ
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో భారీ విజయం దక్కించుకున్న రోహిత్ సేన టీ20లలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.