గుజరాత్ వేదికగా త్వరలో జరుగనున్న జాతీయ గేమ్స్లో రాష్ట్ర జూడో జట్టుకు కోచ్ అండ్ మేనేజర్గా సిలివేరు మహేందర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి గ
తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి జులియస్ బేర్ చెస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో అర్జున్ తొలి అంచె పోటీలు ముగిసేసరికి రెండో స్థానంలో న�
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఊదరగొడుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిజస్వరూపం బయటపడుతున్నది. పైన పటారం, లోన లొటారం అన్న చందంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం తయారైంది. యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలో య�
గుజరాత్లో ఈ నెల 29నుంచి జరుగనున్న జాతీయ క్రీడల్లో మేటి క్రీడాకారులు పాల్గొననున్నారు. వారిలో ఇటీవలి కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన స్టీపుల్ చేజర్ అవినాశ్ సాబల్, లాంగ్జంపర్ మురళీ శ్రీశంకర�
న్యూఢిల్లీ: భార త ఫుట్బాల్ సమా ఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నూతన అధ్యక్షుడి గా కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యాడు. దీంతో 85 ఏళ్ల సమాఖ్య చరిత్రలో అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి మాజీ క్రీడాకారుడిగా చౌబే రికార్డు సృష్టించాడు. చౌబే
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ పురుషుల 51వ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. ఎల్బీ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప
న్యూఢిల్లీ : సంక్షోభంలో చిక్కుకున్న భారత ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్ష పదవికి మేటి ఆటగాడు బైచుంగ్ భూటియా బరిలో దిగాడు. భూటియా రానున్న ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి చివరిరోజు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశ�
బ్రిడ్జ్టౌన్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు.. వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 50 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.2
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గురుకుల విద్యార్థి రవికిరణ్.. జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో మెరిశాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టోర్నీలో రవికిరణ్ జావెలిన్ త్రోలో కంచు మోత మోగించాడు
బెల్ఫాస్ట్: అఫ్గానిస్థాన్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఐర్లాండ్ 3-2తో చేజిక్కించుకుంది. వరుణుడి అంతరాయం మధ్య బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయి�
న్యూఢిల్లీ: పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో నెల రోజుల పాటు ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 ప్ర�
వెల్లింగ్టన్: తానుకూడా ఎన్నోసార్లు జాతి వివక్ష ఎదుర్కొన్నానని న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ పేర్కొన్నాడు. కొంతమంది సహచర ఆటగాళ్లనుంచి వివక్ష ఎదుర్కొన్నానని తన జీవితగాథ ‘బ్లాక్ అండ్ వైట్’ �
మహారాష్ట్రలోని సంగ్లీకి చెందిన సంకేత్ సర్గర్ కుటుంబం.. రోడ్డు పక్కన టీ కొట్టు జీవనాధారంగా గడుపుతున్నది. వెయిట్ లిఫ్టింగ్లో దేశానికి పేరు ప్రఖ్యాతలు సాధించాలనుకున్న తండ్రి మహాదేవ్.. కుటుంబ ఆర్థిక ప�
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగిన మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైంది. అయితే ఈసారి ఇండియాను ఓడించడం మాత్రం అంత ఈజీ