రనౌట్ వివాదానికి కేంద్ర బిందువైన ఇంగ్లండ్ మహిళా బ్యాటర్ చార్లెట్ డీన్ ఇకపై తాను క్రీజులోనే ఉంటానని, బౌలర్ బంతిని వేసేవరకు క్రీజ్ను వదలనని వెల్లడించింది. భారత్తో జరిగిన మూడో వన్డేలో దీప్తి శర్మ �
ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ ప్రారంభానికి మరో 20 రోజులే ఉన్న నేపథ్యంలో కంగారూలపై సిరీస్ విజయం సాధించిన టీమ్ఇండియా.. మెగా టోర్నీకి ముందు మరో మూడు మ్యాచ్లు మాత్రమే ఆడనుంది,ఆసీస్తో సిరీస్లో విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన రెండ్రోజులకే భారత జట్టు దక్షిణాఫ్రికాతో కూడా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్నది. ఈ నెల 28న తిరువనంతపురం (కేరళ) లో ఇరు జట్ల మధ్య మొదటి టీ20 జరగాల్సి ఉంది.
మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. మొహాలీలో ముగిసిన తొలి వన్డేలో నెగ్గినా నాగ్పూర్, హైదరాబాద్లలో మాత్రం పరాజయం పాలై సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్లో భారత పేస్ బౌలర్లు దారుణంగ
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో భారీ విజయం దక్కించుకున్న రోహిత్ సేన టీ20లలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.
భారత క్రికెట్ దిగ్గజం జులన్ గోస్వామి తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికింది. రెండు దశాబ్దాల పాటు తన ఆటతీరుతో అభిమానులను అలరించిన జులన్.. ఇంగ్లండ్తో మూడో వన్డే ద్వారా గుడ్బై చెప్పింది.
భారత యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. జులియస్ బేర్ జనరేషన్ కప్ ఫైనల్కు దూసుకెళ్లాడు. రౌండ్ రాబిన్ నాకౌట్ విధానంలో జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో శనివారం అర్జున్.. లియామ్ క్వాంగ్ లీ (వి�
దేశవాళీ క్రికెట్లో గత కొన్నాళ్లుగా పరుగుల వరద పారిస్తున్న ముంబై యువ కెరటాలు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ మరోసారి శతకాల మోత మోగించారు. కోయంబత్తూర్ వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2022 ఫైనల్లో వెస్ట్ జ�
T20 World Cup, Axar patel, Ravindra Jadeja, IND vs AUS T20I,, Wasim Jaffer Lauds Axar Patel, Feels Ravindra Jadeja Will Not Be Missed in Upcoming T20 World Cup..
టీమిండియా సారథి రోహిత్ శర్మ శుక్రవారం రాత్రి నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రోహిత్ వీరవిహారంతో ఆసీస్ నిర్దేశించిన 91 పరుగుల (8 ఓవర్లలోనే) లక్ష్యాన్ని టీమిండియా మ�
రాష్ట్ర యువ టెన్నిస్ ప్లేయర్ సాయిదేదీప్య ఏఐటీఏ మహిళల టోర్నీలో రన్నరప్గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో యువ ప్లేయర్ సాయిదేదీప్య-అనూష కొండవీటి జంట 4-6, 4-6తో సందీప్తి-బేలా తమాన్కర్ ద
వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా మొదలుకావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ గెలవాలంటే ఒకరిద్దరు ఆటగాళ్లు బాగా ఆడితే సరిపోదని, జట్టుగా ఆడితేనే విజయాలు వస్తాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీమిండియాకు సూచించా�
ఆధునిక క్రికెట్లో నెంబర్ వన్ బౌలర్లుగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిదిలలో బెస్ట్ బౌలర్ ఎవరు..? అని అడిగితే తన ఓటు బుమ్రాకే అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గ
గత నాలుగైదు టీ20 మ్యాచ్లలో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణమేంటని ఎవరిని అడిగినా వినిపించే సమాధానం ఒక్కటే. బౌలింగ్ వైఫల్యం వల్లే భారత్ ఓడిందనేది బహిరంగ రహస్యమే. టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో