ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నిగిని అటవీ ప్రాంతంలోని కైలాస్ టెక్డీలో కొలువైన మహాదేవునికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశ�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకొవాలని వేడుకుంటూ శుక్రవారం బోథ్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కార్యకర్తలు, నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు.
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తున్నదని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని మాచారంలో ఇటీవల నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగం
రామారెడ్డి మండలం ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకల్లో భాగంగా నాల్గో రోజైన మంగళవారం స్వామి వారి పుట్టిన రోజు (అష్టమి తిథి) సందర్భంగా సంతతధారాభిషేకం నిర్వహించార�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో పరమశివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో శాస్త్రోక్తంగా పూజలు ఘనంగా జరిపిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు చెప్పారు. కార్తీకమాసం రెండవ సోమవారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర
ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలలో గురువారం దుర్గామాతకు బోనాలు సమర్పించారు. మండ లంలోని రాజురా గ్రామంలో దుర్గామాతకు మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
Srisailam | శ్రీశైలంలో అమవాస్య సందర్భంగా తెల్లవారుజాము నుండి నదీ స్నానాలు చేసుకుని పితృ దేవతలకు తర్పణాలు విడిచిన తరువాత శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలను ఆలయ కమిటీ, గ్రామస్తులు సిద్ధం చేశారు.
తెలుగు వారు పవిత్రంగా భావించే తిథుల్లో ఏకాదశి ఒకటి. ప్రతినెలలో రెండుసార్లు ఏకాదశి తిథులు ఉన్నప్పటికీ, ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి ప్రాధాన్యత ఇస్తారు. లోక రక్షకుడైన శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో అకాల మ�
త్వరలో జరుగనున్న కర్ణాటక ఎన్నికల నుంచే దేశంలో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జోస్యం చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ సర్కారుపై కక్ష సాధింపులో భాగంగా కవితపై ఈ�
మండలంలోని పోతంశెట్పల్లి చౌరస్తా నుంచి ఏడుపాయల వెళ్లే దారిలో మల్కాజిగిరి ఎమ్మె ల్యే మైనంపల్లి హన్మంత్రావు, ఆయన కుమారుడు డాక్టర్ రోహిత్రావుకు ఘనస్వాగతం లభించింది.