మండల కేంద్రంలో కొలువైన భూనీలాసహిత లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో శనివారం గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని కొబ్బరి, మామిడాకు తోరాణా�
ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన అక్షింతల శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్ర
మండలంలోని కొత్తపేట గ్రామ పంచాయతీలోని కొలాంగూడలో మడావి, ఆదిమ కొలాం గిరిజనుల కులదైవం భీమన్న దేవునికి సోమవారం మొక్కులు చెల్లించుకున్నారు. మూడు రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం డోలిజెండాగూడ న
పంచ నారసింహ స్వామి దివ్య క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వయంభూ నారసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
బెల్లంపల్లి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జే.ముఖేష్కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు, శ్రీ కోదండ రామాలయం పూజారులు ఆదివారం రాములోరి అక్షింతలు అందజేశారు.
గోలేటి గ్రామ పంచాయతీలో అయోధ్య రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరాముని అక్షింతలు, శ్రీరాముని ప్రతిమల శోభాయాత్ర శుక్రవారం కనుల పండువగా సాగింది. గోలేటిలోని హనుమాన్ మందిరం నుంచి గోలేటిటౌన్
మండలంలోని కొలాం ఝరి గ్రామంలో ఆదివాసీలు భీమదేవుని వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. వారం రోజులుగా ఉత్సవాలు కొనసాగుతుండగా, గురువారం ఆఖరి రోజు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో గురువారం శ్రీ నరేంద్ర ఆచార్య పాదుకల దర్శనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మార్కెట్ ఏరియా నుంచి మినీ స్టేడియం వరకు పాదుకలను సంప్రదాయ వాయిద్యాలు, మహిళల నృత
న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. 2024 సంవత్సరానికి ప్రజలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి కేక్ కటింగ్లు చేసి స్వీట్లు పంచుకున్నారు. పటాకులు పేల్చి కేరింతలతో హోరెత్తించారు. పల్లె, పట�
నూతన ఏడాదిని పురస్కరించుకుని సోమవారం నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఆయన నివాసంలో కలిసి కేక్కట్ చేయిం
రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. సోమవారం న్యూఇయర్ మొదటి రోజుకావడంతో సుమారు 50వేల మందికిపైగా తరలివచ్చారు. ఉదయం నుంచే పుణ్యస్నానాలు చేసి, దర్శనం కోసం బారులు తీరారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి, సోమవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రజలు కేక్లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం 2024 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. కేక్లు కోసి.. స్వీట్లు పంచిపెట్టారు సంబురాలు చేసుకున్నారు. ఉదయం నుంచే ఆలయాల్లో పూజలు చేశారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు ప్రజలకు న్యూ �