ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. అయోధ్య శ్రీరాముడి వద్ద పూజలు అందుకున్న అక్షింతలు జిల్లా కేంద్రంలోని అష్టలక్ష్మీ ఆలయానికి చేరుకోగా ఎమ్మెల్యే అ�
ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో ఆదివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అర్చకులు ప్రధాన, అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు.
మోహిని కుంట మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం చందుర్తి మండలం నర్సింగపూర్లోని మోహినికుంట మల్లికార్జున స్వ�
గ్రామ దేవతలను పూజించడం మన సంప్రదాయమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని మల్లారం సర్పంచ్ దాసరి సంజయ్కుమార్ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలో నిర్వహించిన ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ఆయన పాల్�
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలంలోని కంబాలపల్లి గ్రామంలో నిర్వహించిన మహాలక్ష్మమ్మ జ�
వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుర్రేగఢ్ గ్రామంలో బుధవారం పాహుండి కూపర్ లింగు స్వామి, భీమన్న దేవుడి సట్టి పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయా
భక్తితో కొలిచే భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్న దైవం మల్లన్నపేట మల్లికార్జున స్వామి. ఎంతో మహిమగల దేవుడిగా ప్రతీతి. కరీంనగర్కు ఉత్తరాన 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామమైన మల్లన్నపేటలో వెలిసిన దై�
సాధారణంగా ఏ గ్రామంలోనైనా మనకు ఒకటో, రెండో ప్రాచీన విగ్రహాలు కనిపిస్తుంటాయి. కానీ, కోరుట్ల మండలం నాగులపేటలో మాత్రం ఎక్కడ చూసినా నాగదేవత ప్రతిమలే దర్శనమిస్తున్నాయి.
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు దీపాలు వెలిగించడంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.
కార్తిక మాస నాల్గో సోమవారాన్ని పురస్కరించుకుని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శివాలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే మహిళలు, భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ కంకలమ్మ-కేతేశ్వర జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. తెలంగాణతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు పోటెత్తగా గుట్ట జనసంద్రమైంది. అమ్మవారి�
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయం 5వ అంతస్తులోని తన చాంబర్లో ఆదివారం పూజలు చేసి, వేద పండితుల
ఆశీర్వాదంతో స�
బుగ్గ జాతరకు ఆదివారం భక్త జనం పోటెత్తారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. 13వ రోజు కూడా ఉత్సవాలు వైభవంగా కొనసా�
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల కేసీఆర్ పేరుమ