సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. పట్నం వారం సందర్భంగా హైదరాబాద్కు చెందిన 50 వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు చెల్లించు
తెలంగాణలోనే పర్యాటకంగా ఎంతో పేరొందిన మినీ కాశ్మీర్ సోమశిల. పాపికొండలకు దీటుగా పర్యాటకుల హృదయాలను దోచుకుంటున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో లలితాసోమేశ్వరాలయం, ఆధ్యాత్మిక పుణ్యక్షేత�
నిర్మల్ : జిల్లా కేంద్రంలోని గండి రామన్న శివారులో గల నంది గుండం దుర్గామాత దేవాలయం నాలుగో వార్షికోత్సవానికి ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. మంత్రి దంపతులకు ఆలయ పూజారుల�
Minister Niranjan reddy | వ్యవసాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Yadadri temple | యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక స్వాగతం పలికి.. ఆశీర్వచనం చేశారు.
ఖమ్మం : ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి ప్రాంతంలో రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 2,3,4వ తేదీలలో జరిగే జాతర సందర్భంగా ముందుగా అమ్మవారి విగ్రహాన్ని కదిలించి సమ్మక్క సారక్కలకు
తిరుమల : తిరుమలతిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి నెలలో పది విశేష ఉత్సవాలు ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో జరిగే ఈ విశేష ఉత్సవాలు ఏమేం ఉన్నాయంటే.. జనవరి 2న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 13న వైక�
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శనివారం సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు అర్చకులు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సు�
ఎర్రుపాలెం : తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి పంచామృతాలతో సర్వాంగాభిషేకం నిర�
సంతోషిమాత ఆలయం | నల్లగొండ పట్టణం పాతబస్తీ షేర్ బంగ్లా కాలనీలోని భక్త ఆంజనేయ, సహిత సంతోషిమాత ఆలయంలో ధ్వజస్తంభం, మూల విరాట్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో గవర్నర్ తమిళి సై పాల్గొన్నారు.
మంత్రి హరీశ్ రావు | జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ పోచమ్మ అమ్మవారిని మంత్రి హరీశ్రావు దర్శించుకున్నారు. గురువారం ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన మంత్�