ఉదయ్పూర్లో జరుగుతున్న నవ సంకల్ప్ చింతన్ శిబిర్ రెండు రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ అనూహ్య డిమాండ్ తెరపైకి వచ్చింది. పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించాలన్న డిమాండ్ ఒక్కస�
చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలు గానీ, రహస్యాలు గానీ బయటకు పొక్కుతాయని అనుకున్నారో, క్రమశిక్షణో తెలియదు గానీ.. చింతన్ శిబిర్కు హాజరైన ప్రతినిధులు మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలు
రాజస్థాన్ ఉదయ్పూర్ వేదికగా కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శిబిర్ ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ, ఆరె
ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది. ఇందులో సంస్థాగతంగా అనేక మార్పు చేర్పులు ఉంటాయని కాంగ్రెస్ అధికారికంగానే ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ అధ్యక్షురాలు స�
న్యూఢిల్లీ: పార్టీ వేదికలపై ఆత్మవిమర్శ అవసరమే అని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. అయితే ఇది పార్టీ ఆత్మవిశ్వాసం, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, పార్టీలో అంధకారం, వినాశకరమైన
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ హరీష్ చౌదరి పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కోరారు. సిద్ధూపై ఫిర్యాదు చే�
కాంగ్రెస్ అధిష్ఠానం గుట్టుచప్పుడు కాకుండా కొత్త రూల్ను తెరపైకి తెచ్చింది. ఎక్కడా… దీని గురించి ప్రస్తావన జరిగినట్లు కూడా మీడియాలో రాలేదు. కానీ.. హఠాత్తుగా గురువారం రోజు దీనిని ఏకంగా అమలు కూడా
”వీలైనంత తొందరగా నన్ను సీఎం చేయండి. ఆలస్యం వద్దు. మరో యేడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. రాజస్థాన్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నన్ను సీఎం చేయాలి. ఒకవేళ అలా చేయమని పక్షంలో… �
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరడం లేదు. నిజమే.. కొన్ని రోజులుగా ఆయన వరుసగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమవుతున్నారు. కొన్ని రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోను
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించిన ప్రతిపాదనలను ఆమోదించాలా? వద్దా? అన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ భేటీ అయ్యింది. అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రె�