రాజస్థాన్ యువనేత సచిన్ పైలట్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో భేటీ అయిన తర్వాత రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా పత్రం ఎప్పుడూ సోనియా గాంధీ టేబుల్ మీదే వుంటుం�
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజస్థాన్ వ్యవహారాల గురించి చర్చించారు. సోనియాతో సమావేశం ముగిసిన తర్వాత సచిన్ పైలట్
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో మరోమారు భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రిందటే ఆయన సోనియాతో భేటీ అయ్యారు. మళ్లీ భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ భేటీలో దిగ్వ�
దేశానికి కాంగ్రెస్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. కేవలం కేజ్రీవాల్ మాత్రమే ప్రధాని మోదీకి సవాల్ విసరగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓ చనిపోయిన గ�
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ద్వేషం, అసహనం, మతోన్మాదం దేశాన్ని చుట్టుముట్టాయని ఆరోపించారు. వీటిని అరికట్టకపోతే సమాజం అధఃపాతాళ�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంపీ రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. పీకే కాంగ్రెస్లో చేరిపోతున్నారన్న వార్తల న
కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ్యత్వం తీసుకోవడంతో ఈ ఘట్టం ముగిసిందని పార్టీ పేర్కొంది. మొత్తం 2.6 కోట్ల మంది సభ్యులుగ
అన్నిస్థాయిల్లో ఐకమత్యం ఉంటేనే పార్టీ తిరిగి జవసత్వాలను పొందగలుగుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అందర్నీ ఎంతో షాక్కు గురిచేశా�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం సోనియా గాంధీ అధ్యక్షతన జరుగనున్నది. ఉదయం 9.30 గంటలకు సమావేశం జరుగనున్నది. భేటీలో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించబోయే బిల్లులపై చర్చించనున్నార