Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి (Sonia Gandhi) కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారు. బుధవారం సాయంత్రం ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి రన�
పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ గుడ్బై చెప్పడంపై కాంగ్రెస్ స్పందించింది. పార్టీ నుంచి నేతలు పోతుంటారు.. వస్తుంటారు.. ఎవర్నీ నిందించలేము అని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోప�
కాంగ్రెస్లో వేగంగా వికెట్లు పడిపోతున్నాయి. కీలకమైన ప్లేయర్లు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు. నిజానికి జీ 23 గ్రూప్ కాస్త చల్లబడిన తర్వాత కాంగ్రెస్లో ఇక అసమ్మతి, అసంతృప్తుల
కాంగ్రెస్ పార్టీలో చేరడం కుదరదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పిన కొన్ని రోజులకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పీకే ప్రధాన అనుచరుడు, వ్యూహకర్త సునీల్ కనుగోలుకు కీలక బాధ్�
జైపూర్: గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి దేశ వ్యాప్త యాత్రను ప్రారంభిస్తామని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహిస్త
ఉదయ్పూర్లో జరుగుతున్న నవ సంకల్ప్ చింతన్ శిబిర్ రెండు రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ అనూహ్య డిమాండ్ తెరపైకి వచ్చింది. పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించాలన్న డిమాండ్ ఒక్కస�
చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలు గానీ, రహస్యాలు గానీ బయటకు పొక్కుతాయని అనుకున్నారో, క్రమశిక్షణో తెలియదు గానీ.. చింతన్ శిబిర్కు హాజరైన ప్రతినిధులు మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలు
రాజస్థాన్ ఉదయ్పూర్ వేదికగా కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శిబిర్ ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ, ఆరె
ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది. ఇందులో సంస్థాగతంగా అనేక మార్పు చేర్పులు ఉంటాయని కాంగ్రెస్ అధికారికంగానే ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ అధ్యక్షురాలు స�