వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో మరోమారు భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రిందటే ఆయన సోనియాతో భేటీ అయ్యారు. మళ్లీ భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ భేటీలో దిగ్వ�
దేశానికి కాంగ్రెస్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. కేవలం కేజ్రీవాల్ మాత్రమే ప్రధాని మోదీకి సవాల్ విసరగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓ చనిపోయిన గ�
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ద్వేషం, అసహనం, మతోన్మాదం దేశాన్ని చుట్టుముట్టాయని ఆరోపించారు. వీటిని అరికట్టకపోతే సమాజం అధఃపాతాళ�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంపీ రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. పీకే కాంగ్రెస్లో చేరిపోతున్నారన్న వార్తల న
కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ్యత్వం తీసుకోవడంతో ఈ ఘట్టం ముగిసిందని పార్టీ పేర్కొంది. మొత్తం 2.6 కోట్ల మంది సభ్యులుగ
అన్నిస్థాయిల్లో ఐకమత్యం ఉంటేనే పార్టీ తిరిగి జవసత్వాలను పొందగలుగుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అందర్నీ ఎంతో షాక్కు గురిచేశా�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం సోనియా గాంధీ అధ్యక్షతన జరుగనున్నది. ఉదయం 9.30 గంటలకు సమావేశం జరుగనున్నది. భేటీలో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించబోయే బిల్లులపై చర్చించనున్నార
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం వద్ద వెళ్లగక్కారు. సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో పలువురు నేతలు సమావేశమై రేవంత్రెడ్డి ఒ�
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై ఇవాళ లోక్సభలో రగడ చెలరేగింది. జీరో అవర్లో ఈ అంశం గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమానికి విపక్ష నేతలకు కూడా ఆహ్వానం అందించారు. సోనియా గ
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చించేందుకు ఈనెల 26న పార్టీ ప్రధానకార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జ్లతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స�
కోవిడ్ కారణంగా నిలిచిపోయిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ దేశానికి భవిష్యత్ నిర్మాతలు విద్యార�
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్పై కాంగ్రెస్ అగ్రనాయకత్వం దృష్టిసారించింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం హిమాచల్ ప్రదేశ్ నేతలతో పార్టీ పరిస్ధితిని స�