భారత ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ చేసేందుకు ఫేస్బుక్తో పాటు పలు ఇతర సోషల్ మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని, వాటిపై ఆంక్షలు విధించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రాన్ని కోరారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వాలంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారాలంటే కాంగ్రెస్ భావ సారూప్య పార్టీలతో కలిసి నడవక తప్పదని జీ-23 నేతలు నిర్ణయానికి వచ్చారు.
పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలందరూ హాజరయ్యారు. తదుపరి పీసీసీ చీఫ్గా ఎవ�
న్యూఢిల్లీ: లోక్సభ జీరో అవర్లో ఇవాళ సోనియా గాంధీ మాట్లాడారు. ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా వ్యవస్థలు చేస్తున్న రాజకీయాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ విద్వేషాన్ని పెంచుతున్న
చంఢీఘడ్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. సీడబ్ల్యూ సమావేశం జరిగి… రెండు రోజులైన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నార�
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అగ్ర నాయకత్వమే కాకుండా ఆయా రాష్ట్రాల ఎంపీలతో పాటు పార్టీ నేతలందరూ బాధ్యత వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంపీ సర్వే సత్యనారాయణ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. రెండు రాష్ట్రాలపై సంచలన వ్య�
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నది. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కాంగ్రెస్ వర్కింగ్ క
ఎన్నికల ఫలితాలతో నాయకత్వం బేజారు అధిష్ఠానంపై జీ-23 నేతల అసమ్మతి స్వరం ఆజాద్ ఇంట్లో వరుసభేటీలతో సమాలోచనలు నేడు సీడబ్ల్యూసీ సమావేశంలో తాడో పేడో సోనియా, రాహుల్ రాజీనామా వదంతులు 140 ఏండ్ల పార్టీకి తీవ్ర అస్త�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతిన్నది. ఐదు రాష్ట్రాల ఘోర పరాభవం, జీ23 నేతల డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున�
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో.. ఆదివారం కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించనుంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి (సీడబ్ల్యూసీ) భేటీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. �