టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం వద్ద వెళ్లగక్కారు. సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో పలువురు నేతలు సమావేశమై రేవంత్రెడ్డి ఒ�
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై ఇవాళ లోక్సభలో రగడ చెలరేగింది. జీరో అవర్లో ఈ అంశం గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమానికి విపక్ష నేతలకు కూడా ఆహ్వానం అందించారు. సోనియా గ
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చించేందుకు ఈనెల 26న పార్టీ ప్రధానకార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జ్లతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స�
కోవిడ్ కారణంగా నిలిచిపోయిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ దేశానికి భవిష్యత్ నిర్మాతలు విద్యార�
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్పై కాంగ్రెస్ అగ్రనాయకత్వం దృష్టిసారించింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం హిమాచల్ ప్రదేశ్ నేతలతో పార్టీ పరిస్ధితిని స�
జీ 23 అసంతృప్త నేతలతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ మాత్రమే హాజరయ్యారు. మరో సారి కూడా ఈ సమావేశాన్ని సోనియా నిర�
అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు గులాంనబీ ఆజాద్ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? ఇక సామాజిక సేవలకే పరిమితం అవుతారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఆజాద్ కొద్�
23 మంది నేతలతో కూడిన కాంగ్రెస్ అసంతృప్త గ్రూప్ (జీ23) రెబెల్ వర్గం కాదని, ఇది పార్టీలో ఒక భాగమని ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కేవలం గాంధీ కుటుంబాన్ని నిందించడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పార్టీ ఓటమికి
రాయ్పూర్ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కపిల్ సిలబ్ను బహిష్కరించాలని ఛత్తీస్గఢ్ మంత్రి టీఎస్ సింగ్దేయో డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా సిబల్ చేసిన ప్రకటన దారుణమైందని, సీడబ్ల్యూ�