కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంపీ సర్వే సత్యనారాయణ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. రెండు రాష్ట్రాలపై సంచలన వ్య�
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నది. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కాంగ్రెస్ వర్కింగ్ క
ఎన్నికల ఫలితాలతో నాయకత్వం బేజారు అధిష్ఠానంపై జీ-23 నేతల అసమ్మతి స్వరం ఆజాద్ ఇంట్లో వరుసభేటీలతో సమాలోచనలు నేడు సీడబ్ల్యూసీ సమావేశంలో తాడో పేడో సోనియా, రాహుల్ రాజీనామా వదంతులు 140 ఏండ్ల పార్టీకి తీవ్ర అస్త�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతిన్నది. ఐదు రాష్ట్రాల ఘోర పరాభవం, జీ23 నేతల డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున�
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో.. ఆదివారం కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించనుంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి (సీడబ్ల్యూసీ) భేటీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. �
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. ఇక తన రాజీకాయ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్న�
Uttar pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar pradesh) నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. నాలుగో దశలో 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుత�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్నిప్రతిపక్ష పార్టీలతో ఓ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల స�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానానికి గురవుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీకి మూడు పేజీల లేఖ రాశారు. తాను త్వ
కాంగ్రెస్ సీనియర్లకు అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. పంజాబ్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి సీనియర్ నేత, ఎంపీ మనీశ్ తివారీ, సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పేరును తొలగించింది. మొదట్లో మాజీ ప్ర